ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం

ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం To promote Telugu Language, Literature and Culture

22/02/2026
https://youtu.be/IAhNU-Duc_c?si=vbM5tEb7f8GrtlYz
21/02/2026

https://youtu.be/IAhNU-Duc_c?si=vbM5tEb7f8GrtlYz

21-2-2026న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు స్థానిక గొల్లపల్లి న...

20/02/2026
ఆహ్వానంఅంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు 21 ఫిబ్రవరి 2026 ఉదయం 9:30 గంటలకు గొల్లపల్లి నాగేశ్వరరావు నగరపాలక సంస్థ ఉన్న...
20/02/2026

ఆహ్వానం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు

21 ఫిబ్రవరి 2026
ఉదయం 9:30 గంటలకు
గొల్లపల్లి నాగేశ్వరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, విద్యాధరపురం, విజయవాడ

శ్రీవశిష్ఠ సోమేపల్లి, చలపాక ప్రకాష్, వడ్డే వెంకట రవికుమార్, షేక్ జమీల భాను, ఆర్ బి ఉదయ్ కిరణ్, ఎస్ ఎం సుభాని, నానా, పులిపాటి దుర్గారావు, కోపూరి పుష్పాదేవి, పాణిగ్రాహి రాజశేఖర్ పాల్గొంటారు.

- ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం
సి భవానిదేవి, అధ్యక్షులు
చలపాక ప్రకాష్, ప్రధాన కార్యదర్శి

'పుస్తకం అంటే రాజ్యాంగం, మత గ్రంధాలే ప్రాథమికమైనాయని, విజ్ఞానం అందించే గ్రంధాలే సమాజాన్ని సరైన దారిలో పెడుతుందని' వక్తలు...
20/11/2025

'పుస్తకం అంటే రాజ్యాంగం, మత గ్రంధాలే ప్రాథమికమైనాయని, విజ్ఞానం అందించే గ్రంధాలే సమాజాన్ని సరైన దారిలో పెడుతుందని' వక్తలు అభిప్రాయపడ్డారు. బుధవారం సాయంత్రం విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ హాల్లో, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నిర్వహణలో పుస్తకం అనే అంశంపై కవి సమ్మేళనం జరిగింది.
సభకు ఆంధ్రప్రదేశ్ రచో సంఘం కోశాధికారి నానా అధ్యక్షత వహించగా కవయిత్రి పోపూరి పుష్పాదేవి కవిసమ్మేళనం నిర్వహించారు. ఈ కవి సమ్మేళనంలో చిత్రాడ కిషోర్ కుమార్, పి కృష్ణ భార్గవి, చందు నాగేశ్వరరావు, ఆకునూరి నారాయణ, ఎస్.ఎం సుభాని, తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు 'పుస్తకం' అంశంపై తదితరులు కవితలు వినిపించారు. సంఘ ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

https://youtu.be/-Y6GJhmPqIY?si=ClAGqcYgBAOmEs4x
15/11/2025

https://youtu.be/-Y6GJhmPqIY?si=ClAGqcYgBAOmEs4x

15-11-2025న విజయవాడ టాగూర్ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ కు 'జ్ఞానజ్యో....

15-11-2025న విజయవాడ టాగూర్ గ్రంధాలయంలో జరిగిన జ్ఞాన జ్యోతి పురస్కార గ్రహీత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ తో ఫోటో సెషన్
15/11/2025

15-11-2025న విజయవాడ టాగూర్ గ్రంధాలయంలో జరిగిన జ్ఞాన జ్యోతి పురస్కార గ్రహీత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ తో ఫోటో సెషన్

15-11-2025న విజయవాడ టాగూర్ గ్రంథాలయంలో జరిగిన జ్ఞాన జ్యోతి పురస్కార గ్రహీత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ తో ఫోటో సెషన్
15/11/2025

15-11-2025న విజయవాడ టాగూర్ గ్రంథాలయంలో జరిగిన జ్ఞాన జ్యోతి పురస్కార గ్రహీత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ తో ఫోటో సెషన్

ఆహ్వానంప్రతి ఏటా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రదానం చేసే "జ్ఞానజ్యోతి పురస్కారం" 2025కు...
14/11/2025

ఆహ్వానం

ప్రతి ఏటా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రదానం చేసే "జ్ఞానజ్యోతి పురస్కారం" 2025కు గాను డా. నాగసూరి వేణుగోపాల్ అందుకుంటారు.

🗓️15 నవంబర్ 2025

🕖సాయంత్రం 6 గంటలకు

📌ఠాగూర్ స్మారక గ్రంథాలయం, బందరు రోడ్, విజయవాడ

#జ్ఞానజ్యోతి Nagasuri Venugopal

డా. నాగసూరి వేణుగోపాల్ కు జ్ఞానజ్యోతి పురస్కారం15 నవంబర్ 2025సాయంత్రం 6 గంటలకు ఠాగూర్ స్మారక గ్రంథాలయం, విజయవాడసి భవానిద...
10/11/2025

డా. నాగసూరి వేణుగోపాల్ కు జ్ఞానజ్యోతి పురస్కారం

15 నవంబర్ 2025
సాయంత్రం 6 గంటలకు
ఠాగూర్ స్మారక గ్రంథాలయం, విజయవాడ

సి భవానిదేవి, గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎ జయప్రకాష్, కె రమాదేవి, కోపూరి పుష్పాదేవి, చలపాక ప్రకాష్ , రామచంద్రరావు, కెజె రమేష్, ఎస్. ఎం సుభాని, బొమ్మ ఉమామహేశ్వర రెడ్డి,నానా, పాల్గొంటారు

- ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం

Address

D. No: 11-57/1-32, JR Complex, 2nd Floor, Rajaka Street
Vijayawada
520001

Alerts

Be the first to know and let us send you an email when ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share