Ambedkar's India Mission

Ambedkar's India Mission Sri.PV Sunil Kumar IPS strives for Social Justice & Equality
(2)

21/04/2026
21/04/2026

కాపు సోదరులు దళితులు కలిసి ముందుకు వెళ్తే కచ్చితంగా రాజ్యాధికారం సాధించవచ్చు. ఈ విషయం లో కాపు సోదరుడ్ని సీఎం చెయ్యటానికి అహర్నిశలు కష్టపడతామని PV సునీల్ కుమార్ IPS గారు ఎప్పుడో చెప్పారు.



PV Sunil Kumar Ambedkar's India Mission

🔥 ఎన్నో సంవత్సరాల విభేదాలు… ఇక చాలు!మనమంతా విడిపోయి ఉంటే…మన శక్తి చీలిపోతుంది.కానీ…👉 మనం ఒక్కటైతే చాలు — చరిత్ర మారుతుంద...
20/04/2026

🔥 ఎన్నో సంవత్సరాల విభేదాలు… ఇక చాలు!

మనమంతా విడిపోయి ఉంటే…
మన శక్తి చీలిపోతుంది.

కానీ…
👉 మనం ఒక్కటైతే చాలు — చరిత్ర మారుతుంది!

మాలలు 40 లక్షలు…
మాదిగలు 30 లక్షలు…
👉 ఈ 70 లక్షల గళం ఒక్కటైతే… ఎవ్వరూ ఆపలేరు!

✊ మన భవిష్యత్తు… మన చేతుల్లోనే ఉంది.

ఇంకా…
❓ మన నిర్ణయం మనమే తీసుకుంటామా?
లేక…
❓ ఎప్పటికీ ఇతరులపై ఆధారపడతామా?

🚨 సమయం వచ్చింది…
మన శక్తిని మనమే గుర్తించాల్సిన సమయం!


👍

*దళిత గౌరవానికి నివాళి.... గంగరాజు గారి పోరాట స్ఫూర్తికి వందనం*దళితుల ధైర్యం మాన్య శ్రీ పీవీ సునీల్ కుమార్ గారి తండ్రి ప...
18/04/2026

*దళిత గౌరవానికి నివాళి.... గంగరాజు గారి పోరాట స్ఫూర్తికి వందనం*

దళితుల ధైర్యం మాన్య శ్రీ పీవీ సునీల్ కుమార్ గారి తండ్రి పాతాళ గంగరాజు గారు ఇటీవల మృతి చెందడంతో, చింతలపూడి లో ఆయన నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అంబేద్కర్స్ ఇండియా మిషన్ (AIM) రాష్ట్ర ఉపాధ్యక్షులు *తైక్వాండో శ్రీను* గారు., దళిత, బహుజన, ఆదివాసి, ముస్లిం, మైనార్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు, “కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి” రాష్ట్ర అధ్యక్షులు *డా. కంఠ వేణు గారు* హాజరై, గంగరాజు గారి సేవలను స్మరించుకున్నారు.
గంగరాజు గారు సామాజిక న్యాయం కోసం కట్టుబడి పనిచేసిన వ్యక్తి అని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగడం నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

పీవీ సునీల్ కుమార్ తండ్రి మృతి పట్ల సంతాపం – పరామర్శించిన ఎంఆర్‌పీఎస్ నేత మంద కృష్ణ మాదిగచింతలపూడి: చింతలపూడి మండలంలో సీ...
18/04/2026

పీవీ సునీల్ కుమార్ తండ్రి మృతి పట్ల సంతాపం – పరామర్శించిన ఎంఆర్‌పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ

చింతలపూడి: చింతలపూడి మండలంలో సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ తండ్రి మృతి చెందడంతో, ఎంఆర్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ, సునీల్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ కష్టకాలంలో కుటుంబానికి ధైర్యం, ఓర్పు కలగాలని ఆకాంక్షించారు.

అలాగే, ఇలాంటి విషాద సమయంలో కుటుంబానికి అండగా నిలవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

ధృవతారల కలయిక - దళిత ఐక్యతకు నాంది!"చరిత్ర తిరగరాయాలంటే సంకల్పం ఉండాలి... ఆ సంకల్పానికి ఐక్యత తోడైతే విజయం మనదే!"నేడు సా...
18/04/2026

ధృవతారల కలయిక - దళిత ఐక్యతకు నాంది!
"చరిత్ర తిరగరాయాలంటే సంకల్పం ఉండాలి... ఆ సంకల్పానికి ఐక్యత తోడైతే విజయం మనదే!"
నేడు సామాజిక పోరాట యోధుడు **మంద కృష్ణ మాదిగ గారు**, ఐపీఎస్ *పి.వి. సునీల్ కుమార్ గారిని కలవడం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు, దళిత సమాజం యొక్క ఆశయాల కలయిక!
* ఒకే తాటిపైకి:*రాష్ట్రంలోని దళిత వర్గాలన్నీ స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి, హక్కుల సాధన కోసం ఒక్కటవ్వాలి,
మన హక్కుల కోసం చేసే ఈ ధర్మ యుద్ధం క్షేత్రస్థాయి నుండి బలంగా సాగాలి,దళిత ఐక్యత అంటే ఎలా ఉంటుందో పాలకులకు చూపించాలి. మనమంతా ఒక్కటైన రోజే వ్యవస్థలో వణుకు మొదలవుతుంది
వందల ఏళ్ల అణచివేతకు ముగింపు పలకాలంటే, మన గొంతుకలన్నీ కలిసి ఒక్కటిగా మోగాలి. ఈ కలయిక అణగారిన వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని, నమ్మకాన్ని నింపుతోంది.
**జై భీమ్!

విడిపోయిన దారులు మళ్లీ ఒకటైపోతే… అది వ్యక్తుల కలయిక కాదు, భావాల ఐక్యత.“గతం మనల్ని విడదీసినా, భవిష్యత్తు మనల్ని కలిపింది....
18/04/2026

విడిపోయిన దారులు మళ్లీ ఒకటైపోతే… అది వ్యక్తుల కలయిక కాదు, భావాల ఐక్యత.

“గతం మనల్ని విడదీసినా, భవిష్యత్తు మనల్ని కలిపింది.
ఎవరి దారి వాళ్లదే అన్న మనం, ఇప్పుడు ఒకే లక్ష్యంతో ముందుకు సాగబోతున్నాం
రెండు జాతులు కాదు… ఒకే శక్తి, ఒకే స్వరం.
మన ఐక్యతే మన బలం – మన బలమే మన భవిష్యత్తు!”

ఇప్పటి నుంచి పోటీ కాదు, సహకారం.
వివాదాలు కాదు, అభివృద్ధి.
విడిపోవడం కాదు, కలిసికట్టుగా ఎదగడం.

జాతి ఐక్యత కోసం చేతులు కలిపాం..
ప్రజల అభ్యున్నతి కోసం అన్ని జాతులను కలుపుకుని వెళ్తాం...
జై భీమ్
జై సునీల్ కుమార్.. జై కృష్ణాన్న♥️

17/04/2026

దళిత వాడ ప్రత్యేక పంచాయతీ కావాలంటూ సామూహిక ప్రతిజ్ఞ చేసిన అనకాపల్లి జిల్లా వాకపాడు గ్రామస్థులు.

16/04/2026

అనకాపల్లి ఎస్ రాయవరం లో ప్రత్యేక దళిత వాడ పంచాయతీ కోసం AIM సభ్యుల సామూహిక ప్రతిజ్ఞ.

PV Sunil Kumar Ambedkar's India Mission

16/04/2026

AIM విజయనగరం సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం

PV Sunil Kumar Ambedkar's India Mission YS Jagan Mohan Reddy Nara Chandrababu Naidu

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when Ambedkar's India Mission posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ambedkar's India Mission:

Share