14/02/2023
పాక్ ఉగ్రదాడిలో అసువులు బాసిన వీరజవాన్లకు ఈరోజు బ్రిడ్జి దగ్గర అమరవీరుల స్థూపం వద్ద వేములవాడ మిలీనియం ఫౌండేషన్ తరుపున కొవ్వత్తు లతో నివాళి అర్పించి రెండు నిముషాలు మౌనం పాటించాం.
జై జవాన్ భారత్ మాతాకీ జై🤚🤚🙏🙏