Seva ranasthalam

Seva ranasthalam Sri Edadasula Vidya Aarogya Foundation
First letters form as " SEVA" foundation located at Ranasthalam village, Srikakulam Dist.

Our main goal is to support nearby rural people in "Education "and "Health"

ఈరోజు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద జిల్లా అంధత్వ నివారణా సంస్థ వారి సౌజన్యంతో శ్రీ ఇడదా...
09/04/2026

ఈరోజు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద జిల్లా అంధత్వ నివారణా సంస్థ వారి సౌజన్యంతో
శ్రీ ఇడదాసుల విద్యా ఆరోగ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది.

ఈ క్యాంపును సూర్య హాస్పిటల్ డాక్టర్ ఇడదాసుల యశ్వంత్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఆయన క్యాంపు కు వచ్చిన రోగులను ఉద్దేశించి మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ మరియు సూర్య హాస్పిటల్ సహకారంతో సేవా ఫౌండేషన్ గత కొంత కాలంగా ఎన్నో వైద్య శిబిరారాలను నిర్వహించిదని, ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడమే మా ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు.

ఈ కంటి వైద్య శిబిరానికి కంటి రోగులు 60 మంది రాగా అందులో 31 మందికి కేటరాక్ట్ మరియు నలుగురికి టెరీజియం ఆపరేషన్ అవసరమని వైద్యులు నిర్ధారించడంతో వారిని శంకర్ ఫౌండేషన్ వారి బస్సులో విశాఖపట్నం తరలించడం జరిగింది. మిగిలిన వారికి వైద్యులు మందులు అద్దాలు సూచించారు. శిబిరానికి వచ్చిన వారందరికీ భోజన సదుపాయాలు సేవా ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది.

శిబిరంలో సేవా ఫౌండేషన్ అధ్యక్షులు ఇడదాసుల తిరుపతి రాజు, సభ్యులు బలివాడ శ్రీనివాసరావు, బేతా నర్సింహులు శంకర్ ఫౌండేషన్ వైద్యులు సిబ్బంది, సూర్య హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

News about our blood donation program
22/06/2025

News about our blood donation program

News about our eye camp
19/06/2025

News about our eye camp

18/06/2025
ఈరోజు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద జిల్లా అంధత్వ నివారణా సంస్థ వారి సౌజన్యంతో శ్రీ ఇడదా...
18/06/2025

ఈరోజు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద జిల్లా అంధత్వ నివారణా సంస్థ వారి సౌజన్యంతో
శ్రీ ఇడదాసుల విద్యా ఆరోగ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది.

ఈ క్యాంపులను ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ ఇడదాసుల వెంకట సత్యన్నారాయణ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఆయన క్యాంపు కు వచ్చిన రోగులను ఉద్దేశించి మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ మరియు సూర్య హాస్పిటల్ సహకారంతో సేవా ఫౌండేషన్ గత కొంత కాలంగా ఎన్నో వైద్య శిబిరారాలను నిర్వహించిదని, ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడమే మా ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు.

ఈ కంటి వైద్య శిబిరానికి కంటి రోగులు 130 మంది రాగా అందులో 56 మందికి ఆపరేషన్ అవసరమని వైద్యులు నిర్ధారించడంతో వారిని శంకర్ ఫౌండేషన్ వారి బస్సులో విశాఖపట్నం తరలించడం జరిగింది. మిగిలిన వారికి వైద్యులు మందులు అద్దాలు సూచించారు. శిబిరానికి వచ్చిన వారందరికీ భోజన సదుపాయాలు సేవా ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది.

శిబిరంలో డాక్టర్ యశ్వంత్, ప్రముఖ పాత్రికేయులు కొన్ని వెంకటరావు, సేవా ఫౌండేషన్ అధ్యక్షులు ఇడదాసుల తిరుపతి రాజు, సభ్యులు బలివాడ శ్రీనివాసరావు, బేతా నర్సింహులు శంకర్ ఫౌండేషన్ వైద్యులు సిబ్బంది, సూర్య హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

17/06/2025
24/03/2025

నిన్నటి మన రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన మీ అందరకూ సేవా ఫౌండేషన్ తరపున హృదయ పూర్వక పాదాభివందనాలు 🙏🙏🙏

News about our blood camp
24/03/2025

News about our blood camp

దయచేసి రక్తదానం చేయడానికి మీరు మీతోపాటు వచ్చే మీ మిత్రుల వివరాలు 9848004156 కు ఫోన్ లేదా మెసేజ్ చేయండి
21/03/2025

దయచేసి రక్తదానం చేయడానికి మీరు మీతోపాటు వచ్చే మీ మిత్రుల వివరాలు 9848004156 కు ఫోన్ లేదా మెసేజ్ చేయండి

Address

Raju Complex, J. R Puram, Ransthalam
Srikakulam
532407

Telephone

+919848004156

Website

Alerts

Be the first to know and let us send you an email when Seva ranasthalam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share