30/07/2026
29.07.2026 గురు పౌర్ణమి సభలో పక్షుల ఆహారం కొరకు తయారు చేసిన ధాన్యపు కుచ్చులను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు సభ్యులు అందజేశారు. అలాగే తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న పీఠం సభ్యునికి ఆర్థిక సహకరంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా 10 వేల రూపాయలను పీఠాధిపతి వారు అందజేశారు. వాలంటీర్లకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.