21/01/2026
*దేవాలయం పునర్నిర్మాణం*
🙏🥦🙏🥦🙏🥦🙏
💄 మన ఆశ్రమములో నిర్మితమగుచున్న *_శ్రీ శ్రీ శ్రీ లలితా త్రిపురాంతకేశ్వర వేణుగోపాల స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం చేయుటకు మరలా_* *_అమ్మవారు ఆదేశించింది._*
🍒 ఈ ఆదేశములో భాగంగా మన ఆశ్రమ ఫౌండర్ అయిన శ్రీ *కె.వి.గోపాల్, వెంకటజ్యోతి* బ్రాండ్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఒక్కరి చేతులమీదుగా జరగడము లేదు.
🥦మీ నిర్ణయం మేరకు ముందుకు సాగమని అమ్మవారు ఆదేశించారని ప్రాధేయపడగా వారు పెద్ద మనసుతో అంగీకరించీ ఆ *వేణుగోపాల స్వామి ఆలయ ప్రతిష్టా కార్యక్రమమును నాకు విడిచిపెట్టేయండి. శ్రీ శ్రీ శ్రీ జీయరు స్వామివారిని* *తెచ్చీ వైష్ణవ ఆగమము ప్రకారముగా దానిని ప్రతిష్ఠించే బాధ్యత నాది అని ఆ వేణుగోపాల స్వామి* *వారు ఆయన నోటి వెంట పలికించారు. చాలా శుభప్రదము.*
💄ఈ కార్యక్రమములో భాగంగా నేను ఎలాగూ కంచి కామకోటి పీఠానికి భవానీ దీక్ష విరమణ కు వెల్లాలి కదా..! అక్కడ జగద్ గురువులైన కంచి కామకోటి పీఠాధిపతి అయిన *శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి* వారిని అమ్మవారి ప్రతిష్ఠ కొరకు ఆహ్వానిస్తాను. వారు అంగీకరించినట్లైతే *మా గురువుగారైన బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వర రావు శర్మ గారు ఆయన యొక్క అనుంగు శిష్యులు కాబట్టీ* *ఆయన వెంట మా గురువుగారు కూడా వస్తారు.*
🍍ఆ దిశగా అమ్మవారి ఆదేశాల మేరకు నేను ప్రయత్నాలను చేస్తున్నాను. ఇందులో భాగంగా నిన్న మొన్నటి నుండి కొంత కొంత మందిని కలిశాను అమ్మవారు ఆశీర్వదిస్తూ ఈ క్రింది విరాళాలు ఇచ్చారు ఈరోజుకి.
*నిన్నటి వరకూ దాతలు*
🍒🙏🍒🙏🍒🙏🍒
1.శ్రీ మల్లా భాస్కర రావు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి లావణ్య దంపతులు, సీతామహాలక్ష్మి కాష్యూ ఇండష్టరీస్, పలాసా వారు రూ..10,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.
2.శ్రీ మల్లా కామేశ్వర రావు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి కవిత దంపతులు, పలాసా వారు రూ..2,116-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.
3.శ్రీ మల్లా పేర్రాజు మరియు వారి ధర్మపత్ని పద్మజ దంపతులు, ఎం.పి.కాష్యూ ఇండష్టరీష్ వారు రూ..5,116-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.
4.శ్రీ మల్లా గోపాల రావు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి సువర్ణ దంపతులు, పలాసా వారు రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.
5.శ్రీ వడ్డి జగదీశ్వర రావు గారు, శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్, మందస వారు రూ..5,000-00లు బూరి విరాళంగా ఇచ్చారు.
6.కీర్తి శేషులు శ్రీ వడ్డి సంతోష్ కుమార్ పేరున వారి పిత్రుదేవులు, శ్రీ సత్య సాయి మోడరన్ రైస్ మిల్, మందస వారు రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.
7.శ్రీ వడ్డి చంద్రశేఖర్ అన్నయ్యగారు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి రత్న కుమారి దంపతులు, శ్రీ వాసుదేవ మోడరన్ రైస్ మిల్, మందస వారు రూ..5,000-00లు బూరి విరాళంగా ఇచ్చారు. అంతటితో తృప్తి చెందక ఒక ప్యాకెట్ బియ్యం దానం చేశారు అన్నయ్య గారు.
8.శ్రీ ఇప్పిలి వెంకటేశ్వర రావు గారు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి త్రివేణి దంపతులు, వైశ్య సంఘ అధ్యక్షుడు మరియు శ్రీ సాయి కమల్ ఎంటెర్ ప్రైజెస్ మందస వారు రూ..5,000-00 బూరి విరాళంగా ఇచ్చారు.
9.కీర్తిశేషులు శ్రీ నల్లా రామారావు గారు, శ్రీ దేవీ మోడరన్ రైస్ మిల్, హరిపురం వారు రూ..20,000-00 లు వారి నాన్న గారి పేరున వారి పుత్ర రత్నం శ్రీ నల్లా నరేష్ గారు బూరి విరాళంగా ఇచ్చారు.
10.శ్రీ పి.కె.శ్రీను మాష్టర్ పలాసా వారు అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.
12.శ్రీ మద్ది గోపాల క్రిష్ణ మందస వారు రూ..5,000-00లు బూరి విరాళంగా ఇచ్చారు.
13.శ్రీ మహేశ్వర కిరాణా స్టోర్స్, కె.మహేశ్వర రావు గారు, మందస రూ..5,000-00లు బూరి విరాళంగా ఇచ్చారు.
14..శ్రీ మహాలక్ష్మి ట్రేడర్స్, శ్రీ మద్ది రమేష్ గారు, మందస వారు రూ..5,116-00లు బూరి విరాళంగా ఇచ్చారు.
15.శ్రీ భాగ్య లక్ష్మి ట్రేడర్స్, శ్రీ మల్లా నాగరాజు గారు, మందస వారు రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.
16.శ్రీ లక్ష్మీ కాంతం కాష్యూ ఇండష్టరీష్, శ్రీ దేవరశెట్టి మార్కండేశ్వర రావు గారు, మందస వారు రూ..5,000-00లు బూరి విరాళంగా ఇచ్చారు.
17.శ్రీ షిరిడి బాబా కాష్యూ ఇండష్టరీష్, శ్రీ మద్ది శివ క్రిష్ణ గారు, మందస వారు రూ..5,000-00లు బూరి విరాళంగా ఇచ్చారు.
18.శ్రీ వెంకటేశ్వర ప్రోసెసర్స్, శ్రీ జామి ప్రసాద రావు గారు మందస వారు రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.
19. శ్రీ పుచ్చ ఈశ్వరరావు మరియు శోభారాణి దంపతులు, గోవిందపురం, రాష్ట్ర అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ డైరక్టర్ గారు విశాలాక్షి అమ్మవారి విగ్రహం కొరకు రూ.10,000-00 బూరివిరాలంగా ఇచ్చారు.
20. శ్రీ కర్ని వెంకటరమణ దంపతులు, తెలుగుదేశం నాయకులు అన్నపూర్ణ తల్లి విగ్రహానికి రూ.10,000-00 బురివిరాళంగా ఇచ్చారు.
21. శ్రీ పొట్నూరు గోవింద గారు, డీలర్, పుండి వారు, గాయత్రి తల్లి విగ్రహానికి రూ.11,500-00 బురివిరాళంగా ఇచ్చారు.
22.శ్రీమతి గృహలక్ష్మి తల్లి, బైపల్లి గ్రామం నుండి దేవాలయ నిర్మాణం కోసం రూ.2,116-00 బూరివిరాలంగా ఇచ్చారు.
23.టెక్కలి అయ్యప్ప మోడరన్ రైస్ మిల్ యజమాని, మన ఆశ్రమ శాశ్వత అన్నదాత మరియు నా చిరకాల ఆధ్యాత్మిక మిత్రులు శ్రీ టాంకాల నారాయణ రావు స్వామి గారు రూ.11,116-00 లు బూరివిరాలంగా ఇచ్చారు.
24.గరుడ భద్ర మహీంద్ర కాష్యూ ఇండస్ట్రీ వారు శ్రీ కొంచాడ మన్మథ రావు గారు
దేవాలయ నిర్మాణం కోసం రూ.5,116-00 లు బూరివిరాలంగా ఇచ్చారు.
25.గరుడబద్ర S.R.Cashews ఓనర్ గారు శ్రీ రాజేష్ గారు దేవాలయం నిర్మాణం కోసం రూ.5,000-00 లు బురివిరాళంగా ఇచ్చారు.
26.గరుడబద్ర గంగోత్రి కాష్యూస్ ఓనర్ శ్రీ కొంచాడ శ్రీను గారు దేవాలయ నిర్మాణం కోసం రూ 3000-00 లు బురివిరాళంగా ఇచ్చారు.
27. శ్రీ పెంట శ్రీను మరియు శ్రీమతి ఉష దంపతులు, HP గ్యాస్ యజమాని గారు విగ్రహం నిమిత్తము రూ.11,500-00 లు ఇచ్చారు.
28. డా. శ్రీ దామోదర్ ప్రధాన్ MS జనరల్ సర్జన్, ఇమేజ్ హాస్పిటల్, KT రోడ్డు గారు పంచ ముఖ శివలింగం నిమిత్తము రూ 2 లక్షలు ఇచ్చారు.
29. టెక్కలి హీరో డిస్ట్రిబ్యూటర్, రైస్ మిల్ యజమాని మరియు పారిశ్రామిక వేత్త శ్రీ జామి నరసింహ మూర్తి, మంగమ్మ దంపతులు దేవాలయ నిర్మాణం కోసం రూ.5,116-00 లు బురివిరాళంగా ఇచ్చారు.
30. శ్రీ మల్లా మనోజ్ గారు శ్రీమతి సూర్య కుమారి దంపతులు, సూర్య మణి కాష్యూ ఇండస్ట్రీస్ వారు దేవాలయ నిర్మాణం కోసం రూ.5,116-00 లు బురివిరాళంగా ఇచ్చారు.
31. శ్రీ శాసనపురి మురళి, శ్రీమతి మాధురి దంపతులు, కమల ప్రియ కాష్యూ ప్రొడక్ట్స్, గరుడభద్ర వారు రూ.3,116-00 లు బురివిరాళంగా ఇచ్చారు
32. బొడ్డపాడు మండల తెలుగు యువత అధ్యక్షులు శ్రీ కిక్కర ఢిల్లీరావు పుణ్యవతి దంపతులు దేవాలయ నిర్మాణం కోసం రూ.5,116-00 లు బురివిరాళంగా ఇచ్చారు.
33. బొడ్లూరు చండేశ్వరి మాత కాష్యూ ఇండస్ట్రీస్ యజమాని శ్రీ సోపింటి కృష్ణ గారు దేవాలయ నిర్మాణం
రూ.5,000-00లు
బురి విరాళంగా
ఇచ్చారు.
34. శ్రీ రాపాక ధనరాజు మెడికల్ షాప్ అక్కుపల్లి వారు రూ..1,000-00 లు విరాళంగా ఇచ్చారు.
35. శ్రీ కొర్ల కన్నారావు గారు జి.ఎం.ఇ.వారు లలితాదేవి మూర్తికి రూ..1,40,000-00 లు బూరి విరాళంగా ఇచ్చీ అమ్మవారిని స్వంతం చేసుకున్నారు.
36. శ్రీ రాధాక్రిష్ణా జ్యూయలర్స్, హరిపురం శ్రీ కొంచాడ ప్రతాప్ కుమారు గారు రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.
37. డా. నల్లా సందీప్, ఆర్థో డాక్టర్ విజయనారాయణ హాస్పటిల్, అక్కుపల్లి రోడ్ వారు రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.
38. శ్రీ సాయి శ్రీనివాసా హాస్పటిల్స్, ఆర్థో డాక్టర్ శ్రీ టి.బాలక్రిష్ణ గారు రూ..11,000-00 లు రూపాయలు బూరి విరాలంగా ఇచ్చారు.
39. లాస్యప్రియ హాస్పటిల్స్, డా.రెడ్డి చిన్నం నాయుడు గారు రూ..33,000-00 బూరి విరాళంగా ఇచ్చీ మూడు దేవతా మూర్తులను స్వంతం చేసుకున్నారు.
40. శ్రీ పైడి శెట్టి మన్మధ రావు గారు, మొగిలిపాడు రైస్ మిల్ యజమాని వారు దేవాలయ నిర్మాణం కొరకు రూ..5,000-00 బూరి విరాళంగా ఇచ్చీ ఆలయ నిర్మాణములో వాటా తీసుకున్నారు.
41.శ్రీ శాసనపురి పాండు రంగా రావు గారు, (చంటి గారు), పారిశ్రామికవాడ, నీలాద్రి కాష్యూ వారు రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చీ ఆలయములో వాటా తీసుకున్నారు.
42. శ్రీ డా.సంపతిరావు విజయకుమార్ గారు, గోపాలక్రిష్ణ కుసుమ మెమోరియల్ హాస్పటిల్ పద్మనాభ పురం వారు రూ..11,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.
43. శ్రీ రంజిత్ కుమార్ పండా గారు, పండా బుక్ స్టోర్స్, మూడు రోడ్ల జంక్షన్ వారు రూ..11,000-00 లు రూపాయలు బూరి విరాలంగా ఇచ్చీ ఒక మూర్తిని స్వంతం చేసుకున్నారు.
44. శ్రీ పట్నాన వైకుంఠ రావు మరియు రవికాంత్ గారు, సూర్య ఇన్ మరియు విజయలక్ష్మీ కాష్యూ వారు రూ..11,000-00 బూరి విరాలంగా ఇచ్చీ ఒక మూర్తిని స్వంతం చేసుకున్నారు.
45. శ్రీ కోనేరు క్రిష్ణా రావు బాంకు ఆఫీసర్ గారు, అక్కు పల్లి వారు రూ.1,000-00లు బూరి విరాళంగా ఇచ్చారు.
46. కీర్తిశేషులు శ్రీ మడ్డు పాపారావు మాష్టర్, అక్కుపల్లి వారు రూ..2,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు. శ్రీ శాసనపురి విజయానంద్ గారు, సిమెంట్ మరియు హార్డ్ వేర్ వ్యాపారం వారు రూ..11,000-00 లు బూరి విరాళంగా ఇచీ ఒక దేవతా మూర్తిని స్వంతం చేసుకున్నారు.
47. శ్రీ బోయిన జగన్నాధ రావు గారు, నేషనల్ ఆడియో వీడియో, ఆంధ్రా బాంకు వీధి వారు రూ..11,000-00 లు బూరి విరాళంగా ఇచ్చీ ఒక దేవతా మూర్తిని స్వంతం చేసుకున్నారు.
48. శ్రీ పట్నాన సంతోష్ కుమార్ మరియు లక్ష్మీ దంపతులు, పారిశ్రామికవాడ వారు రూ..3,033-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.
49. శ్రీమతి డా. అగ్గున మేఘన ఎం. డి. లాస్యప్రియ హాస్పటిల్, ఆంధ్రా బ్యాంకు వీధి వారు నవగ్రహ దేవతలు కోసం రూ 90,000-00 లు విరాళంగా ఇచ్చారు
50. శ్రీ డోకి తిరుమల గారు, బ్రాహ్మణ తర్లా నుండి దేవాలయ నిర్మాణం కోసం వారి పితృ దేవులైన కీర్తిశేషులు శ్రీ డోకి చిన ఆదినారాయణ పేరున రూ 11,000-00లు విరాళంగా ఇచ్చారు.
🙏🥀🙏🥀🙏🥀🙏
*ఈరోజు దాతలు*
🥀🎋🍂💐🍁🍒🌳
శ్రీ రాజేశ్వరి నర్సింగ్ హోం, డిగ్రీ కాలేజ్ రోడ్, డా..శ్రీ ఎం.మల్లేశ్వర రావు ఎం.డి.మరియు శ్రీమతి మంజుశ్రీ దంపతులు ఆలయ నిర్మాణం కోసం రూ..25,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.
🍒🌳🌴🪴🥀🫐
పైన ఆదరించిన దాతలందరికీ నా తల్లి లలితాంబిక నిండుగా ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మరియు ఇంకా ఇంకా వారి దాన నిరతి పెంచడానికి అమ్మవారు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని ప్రార్ధిస్తూ విన్నవించడమైనది.
*విజ్ఞప్తి* :
🥭గతములో ఇచ్చిన దాతల వివరాలు అన్నీ కూడా రికార్డు చేయబడి ఉన్నాయి. అవి అన్నీ కూడా దాతల వివరాలతో బోర్డు తయారు చెయ్యబడును ప్రతిష్ఠా సమయములో.
🫐 మీరు ఎవరైనా ప్రత్యేక విరాళము ఇవ్వదలచు కుంటే..? ఆలయానికి సంబందించి ఈ క్రిందవి ఖాలీగా ఉన్నాయి.
1. శ్రీ శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి వారికి డా.అగ్గున మేఘన ఎం.డి. లాస్య ప్రియ హాస్పటిల్ వారు రూ..2.00 లక్షలు ఇచ్చీ సొంతం చేసుకున్నారు.
2. పంచ ముఖ శివలింగం శ్రీ డా. దామోదర్ ప్రధాన్ MS జనరల్ సర్జన్ గారు స్వంతం చేసుకున్నారు.
3. దేవాలయం మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ వేయడానికి రూ.2,80,000-00లు తో స్వంతం చేసుకున్నారు శ్రీ బోయిన నరేష్ గారు, shiridi sai cashew industry, కాశీబుగ్గ వారు.
4. శ్రీ కొర్ల కన్నారావు గారు ప్రధాన మూర్తి అయిన లలితాదేవి 1,40,000-00లు ఇచ్చి స్వంతం చేసుకున్నారు.
5. శ్రీమతి డా. అగ్గున మేఘన ఎం. డి. లాస్య ప్రియ హాస్పిటల్, ఆంధ్రా బ్యాంకు వీధి నవగ్రహ దేవతలు రూ.90,000-00 లు ఇచ్చి స్వంతం చేసుకున్నారు.
ఖాలీగా ఉన్న దేవతా మూర్తులు ఆలయ మండపములో ప్రతిష్ఠించాల్సి ఉన్నవి మీ దృష్టికి తెస్తున్నాను. ఎవరికైనా కావాలంటే..? సంప్రదించండి.
1.నవ గ్రహ మండపం
2.అష్ట లక్ష్మీ మూర్తులు (3)
3.మహంకాళి
4.సరస్వతి దేవి
5.ఆది శంకరాచార్యుల వారు
6.శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు
7.ద్వజ స్థంబం
10.నవదుర్గలు
🫑 ప్రస్తుతానికి ప్రతిష్ఠ చేయడానికి ఉన్నవి.
*విన్నపం*
🧅 *మీరు ఇచ్చే ప్రతీ రూపాయికి ఆదాయపు పన్ను శెక్షన్ 80 జి.ప్రకారము పూర్తీగా మినహాయింపు* *ఉంది. అలాగే మీరిచ్చే విరాళానికి పరిమితి ఆంక్ష లేకుండా సెక్షన్ 12 (ఎ) ప్రకారము* *అనుమతి ఉంది. ఎంతైనా మీరు చెల్లించవచ్చు. పన్ను రాయితీ ఉంది* .
🥀సనాతన ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మాన్ని సంరక్షించాలంటే..? దైవ పాదాలే ఈ కలియుగములో శరణ్యము. ఎంత మీరు ఇచ్చినా అది ఆధ్యాత్మిక ఖాతాలో జమచేసుకోవడమే.
సదా మీ అధ్యాత్మిక సేవలో తరించే
మీ
చిన్నికృష్ణ
లలితా చారిటబుల్ ట్రస్టు,
కోసంగిపురం,
పలాస మరియు కాశీబుగ్గ