Lalitha Charitable Trust

Lalitha Charitable Trust Save Orphans, Save Old citizens, Provide Education to poor street Children, Save the Global Warming(

*ఈ రోజు  అన్నదాత* : 🌸💐🍁🌹🥀🌺🍂🍀🌞మన ఆశ్రమ శాశ్వత అన్నదాత అయిన శ్రీ టంకాల నారాయణ రావు గారు, టెక్కలి, శ్రీ *స్వామి అయ్యప్ప  మో...
14/02/2026

*ఈ రోజు అన్నదాత* :

🌸💐🍁🌹🥀🌺🍂🍀🌞
మన ఆశ్రమ శాశ్వత అన్నదాత అయిన శ్రీ టంకాల నారాయణ రావు గారు, టెక్కలి, శ్రీ *స్వామి అయ్యప్ప మోడరన్ రైస్ మిల్* అలాగే ఇంకా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇప్పుడు ఇకనుండీ రాజ పోషకులు అయ్యారు. ఎలా అంటే..?

🍀ఆయన యొక్క దాన పరంపర మన ఆశ్రమాన్ని ఎలా ఆదుకుంటూ వచ్చారో మీరే చెప్పండీ..! ఇంకో ఆనందకర విషయము ఏమిటీ అంటే..? పూర్వము నుండీ ఒక స్థితి మంతుల కుటుంబం టెక్కలిలో. మా కుటుంబము కోటబొమ్మాలి లో నివసించినప్పుడు నుండి వారి పితృ మరియు మాతృ దేవులైన శ్రీ టంకాల జనార్ధన సుబుద్ధి గారంటే..? మా చిన్నతనములో గొప్ప పేరు.

🌹 మా నాన్నగారి ద్వారా మాకు సుపరిచయము చిన్ననాటి నుండీ..! తేదీ 15.10.2021న వరి మాతృమూర్తి గారైన కీర్తి శేషులు శ్రీమతి శివ పార్వతి తల్లిగారి తిథి నిమిత్తము అన్నదానము నిర్వహించారు. ఆరోజు అన్నదానము కొరకు రూ..10,116-00లు నిత్యాన్నదానానికి ఇచ్చారు.

🍁 తేదీ 07.04.2022 న వారి *పితృదేవులైన జనార్ధన సుబుద్ధి గారి తిథి.* ఆ రోజు కూడా నారాయణ సేవ నిర్వహించి అశ్రునివాలులతో శ్రద్ధాంజలి ఘటించారు.

💐 *07.09.2024 న రూ..3,116-00లు బూరి విరాళంగా ఇచ్చారు.** సెప్టెంబర్ 7 వ తారీకు నుండీ 10 వ తారీకు వరకూ ఏదో ఒక కార్యక్రమము లేదా దానము చెయ్యాలని అనుకున్నారు. గానీ ఆశ్రమములో ఖాలీ లేనందున అన్నదానము కంటే కూడా ఎక్కువ ఇచ్చారు.

🌾 6 ప్యాకెట్ల బియ్యాన్ని మరియు గోమాతలకు తవుడు ఇతరాలు పట్టుకుని మా తల్లి లలితాదేవి రూపములో ఉన్న శ్రీమతి కవిత మరియు నారాయణ రావు దంపతులు ఇద్దారూ వచ్చి వితరణ చేశారు. ఓ రూ..10,000-00 లు పైబడే ఉంటుంది.

🪻 మధ్యలో చాలా చాలా చేశారు. నేను సరీగ్గా రికార్డు చెయ్యలేదు మన నారాయణరావు గారే కదానీ.. అందునా ఈ మధ్య జరిగిన ఇబ్బందిలో ఒక సంవత్సరము రికార్డు చెయ్యలేదు.

🌞 తేదీ 02.10.2025 న శ్రీ టంకాల నారాయణరావు మరియు వారి మాతృ మూర్తి శ్రీమతి కీర్తిశేషులు శ్రీమతి శివ పార్వతి తల్లి తిథి ని పురస్కరించుకుని నారాయణ సేవ నిర్వహించారు.

💐 *ఇందు నిమిత్తమై రూ..10,000-00 లు నిత్యాన్నదానానికి ఫోన్ పే ద్వారా బూరి విరాళాన్ని పంపించారు.*

🌹 కేవలమూ పంచ భక్ష్య పరమాన్నాలతోనే పెట్టీ అరటి కాయ, మినప గారెలు మరియు కొద్దిగా చప్పటి పప్పు మా శివ పార్వతి తల్లి కి నివేదన చేయడమైనది.

🍀 మన ఆశ్రమాన్ని అతి కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆదుకున్న ఆయనకు మరియు మా తల్లి కవితమ్మకు మనసారా కృతజ్ఞతాభి వందనాలను సమర్పిస్తూ....

🌷ఈరోజు మా మిత్రులు సర్ నారాయణ రావు గారు మరియు వారి ధర్మ పత్ని శ్రీమతి కవిత దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకుని నారాయణ సేవ నిర్వహించారు.

🌻 *ఇందుకోసం రూ.2500/- నిత్యాన్నదానానికి బూరివిరాళంగా ఇచ్చారు.*

🌹లలితాదేవి దయ వలన వ్యాపారభివృద్ధి బాగా జరిగి ఆయురారోగ్యాలను మరియుఅష్టశ్వర్యాలనూ ప్రసాదించాలని ప్రార్ధిస్తూ నివేదించడమైనది.

🍀 ఇప్పుడు చెప్పండీ.. ఆ శ్రీ టంకాల నారాయణ రావు గారు రాజపోషకులు అవునా కాదా..?

🙏🏿ఈరోజు ఈ రూపంగా మన ఆశ్రమాన్ని ఆదుకున్న శ్రీ టంకాల నారాయణ రావు గారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నా తల్లి లలితాదేవి ప్రార్థిస్తూ...

*ఈరోజు అన్నదాత* :🌺🌼🌾🍀🌿🪻🍄🌹🌞🥀మన జంటపట్టణాల్లో వ్యాపారదిగ్గజాల్లో సుడియా కుటుంబము ఒకటి. వారిలో మన ఆశ్రమ శాశ్వత అన్నదాత శ్రీ...
26/01/2026

*ఈరోజు అన్నదాత* :

🌺🌼🌾🍀🌿🪻🍄🌹🌞🥀

మన జంటపట్టణాల్లో వ్యాపారదిగ్గజాల్లో సుడియా కుటుంబము ఒకటి. వారిలో మన ఆశ్రమ శాశ్వత అన్నదాత శ్రీ *సుడియా శివ వెంకట వాసుదేవ రావు గారు అంటే..? మీకు అర్ధము కాదు కదా అదే రత్నాకర్ గారు అంటే..?* మన అందరికీ నానుడి..

🌷 ఆ *రత్నాకర్ మరియు వారి ధర్మపత్ని శ్రీమతి సుమలత దంపతుల వంశోద్ధారకుడైన చి.రాహుల్ రత్న మరియు* *చి. జస్విక ల పుట్టిన రోజు సందర్భంగా....* *అంతే కాకుండా కోడలు*
*చి.ల.సౌ.మానస ది కూడా* *ఈరోజే* ..

🌻 వారి పుట్టిన రోజు ను ఒక తీపి గుర్తుగా వారి జీవితములో ఉంచుకోవడానికి మన ఆశ్రమములో *ఈ రోజు భోజనాలను పెట్టమని రూ..3,000-00 లు నిత్యాన్నదానానికి బూరి విరాళంగా ఇచ్చారు.*

🌸వారి కోరిక ప్రకారము పంచభక్ష్య పరమాన్నాలతో భోజనాలను పెట్టాము మధ్యాహ్నము. ఈరోజు ఈ రూపంగా మన ఆశ్రమాన్ని ఆదుకున్న శ్రీ *సుడియా రత్నాకర్ మరియు వారి ధర్మపత్ని శ్రీమతి సుమలత* దంపతులకు మనసారా కృతజ్ఞతాభివందనాలను సమర్పిస్తూ వారి దాన నిరతి ఇంకా ఇంకా పెరగడానికి మరియు వారి వ్యాపారాభివృద్ధి జరిగి వారు ఆనందంగా ఉండడానికి నా తల్లి లలితాదేవి నిండుగా ఆయురారోగ్యాలను మరియు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని అమ్మవారికి నివేదిస్తూ విన్నవించడమైనది.

🌾 ఈరోజు అన్నదానానికి కారణమైన *చి.రాహుల్ రత్న చి. జస్విక మరియు కోడలు మానస* లు ఇలాంటి పుట్టిన రోజు లు ఎన్నో జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ నివేదించడమైనది.

*కొసమెరుపు*
🌷🌼💐🌹🥀🌸🪻
ముగ్గురి పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నాను కదా..! మీకు డౌట్ రాలేదా..! అదే డౌటు నాకూ వచ్చింది మరి. ఇద్దరిది ఒకటే నట ఆ పుట్టిన రోజు..
అన్నివిధాలా కనుక్కొని మెసేజ్ పెట్టడమైనది.

చాలా చిత్రంగా ఉంది కదా

*ఈరోజు అన్నదాత* :🌺🌼🌾🍀🌿🪻🍄🌹🌞🥀మన జంటపట్టణాల్లో వ్యాపారదిగ్గజాల్లో సుడియా కుటుంబము ఒకటి. వారిలో మన ఆశ్రమ శాశ్వత అన్నదాత శ్రీ...
26/01/2026

*ఈరోజు అన్నదాత* :

🌺🌼🌾🍀🌿🪻🍄🌹🌞🥀

మన జంటపట్టణాల్లో వ్యాపారదిగ్గజాల్లో సుడియా కుటుంబము ఒకటి. వారిలో మన ఆశ్రమ శాశ్వత అన్నదాత శ్రీ *సుడియా శివ వెంకట వాసుదేవ రావు గారు అంటే..? మీకు అర్ధము కాదు కదా అదే రత్నాకర్ గారు అంటే..?* మన అందరికీ నానుడి..

🌷 ఆ *రత్నాకర్ మరియు వారి ధర్మపత్ని శ్రీమతి సుమలత దంపతుల వంశోద్ధారకుడైన చి.రాహుల్ రత్న మరియు* *చి. జస్విక ల పుట్టిన రోజు సందర్భంగా....*

🌻 వారి పుట్టిన రోజు ను ఒక తీపి గుర్తుగా వారి జీవితములో ఉంచుకోవడానికి మన ఆశ్రమములో *ఈ రోజు భోజనాలను పెట్టమని రూ..3,000-00 లు నిత్యాన్నదానానికి బూరి విరాళంగా ఇచ్చారు.*

🌸వారి కోరిక ప్రకారము పంచభక్ష్య పరమాన్నాలతో భోజనాలను పెట్టాము మధ్యాహ్నము. ఈరోజు ఈ రూపంగా మన ఆశ్రమాన్ని ఆదుకున్న శ్రీ సుడియా రత్నాకర్ మరియు వారి ధర్మపత్ని శ్రీమతి సుమలత దంపతులకు మనసారా కృతజ్ఞతాభివందనాలను సమర్పిస్తూ వారి దాన నిరతి ఇంకా ఇంకా పెరగడానికి మరియు వారి వ్యాపారాభివృద్ధి జరిగి వారు ఆనందంగా ఉండడానికి నా తల్లి లలితాదేవి నిండుగా ఆయురారోగ్యాలను మరియు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని అమ్మవారికి నివేదిస్తూ విన్నవించడమైనది.

🌾 ఈరోజు అన్నదానానికి కారణమైన చి.రాహుల్ రత్న మరియు చి. జస్విక లు ఇలాంటి పుట్టిన రోజు లు ఎన్నో జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ నివేదించడమైనది.

*కొసమెరుపు*
🌷🌼💐🌹🥀🌸🪻
ఇద్దరి పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నాను కదా..! మీకు డౌట్ రాలేదా..! అదే డౌటు నాకూ వచ్చింది మరి. ఇద్దరిది ఒకటే నట ఆ పుట్టిన రోజు..

చాలా చిత్రంగా ఉంది కదా

*సనాతన ధర్మ వైశిష్ట్యం 1* తేదీ 22.01.2026 🌹🌻🌞🥀💐🌺🌼 3  6  9 సనాతన ధర్మమును పాటించే సరికీ మిగతా ధర్మాలు గానీ మతాలు గానీ ఏవీ...
22/01/2026

*సనాతన ధర్మ వైశిష్ట్యం 1*
తేదీ 22.01.2026

🌹🌻🌞🥀💐🌺🌼

3 6 9 సనాతన ధర్మమును పాటించే సరికీ మిగతా ధర్మాలు గానీ మతాలు గానీ ఏవీ భరత గడ్డ మీద లేనే లేవు. ఉన్నది ఒక్క సనాతన ధర్మమే..!

🌻 భూత భవిష్యత్ వర్తమానాలను చెప్ప గలిగే అత్యంత పవిత్ర మరియు శక్తివంతమైనది మన సనాతన ధర్మము.

"0" సున్నాను కనిపెట్టిన *మన ఆర్య భట్టు గొప్పవాడా లేకా ముత్తయీ* *సువార్తా.. నా కడుపులో 600 రాల్లు వచ్చాయి.. ఒక్కొక్కటి 640 కేజీలు ఉన్నాయి.. అయినా* *నేను బ్రతికాను.. లేదా నాకు రెండు వందలు కావాలని ప్రార్ధన చేస్తే కొద్దీ* *దూరం నడగానే రెండు వందలు ప్రభువు ఇచ్చాడూ..*

🌹 లేదా ఆర్య భట్టు కనిపెట్టిన సున్నా నుండే కదా దాని ఆసరాగా *రామనుజం తయారు చేసిన ఎక్కాల పుస్తకము గొప్పదా* ..? ఆయన కనిపెట్టిన లెక్కలకు సున్నాను చేరిస్తే జీవిత గమ్యమే మారిపోతుంది.. అంత గొప్పదీ నా భారత దేశం మరియు హైందవ ధర్మము..

🌹అదే "సనాతన ధర్మము" కలియుగం 2021 లో అంతం కాబోతోందని అలాగే 2023 అని లేకపోతే 2025 అనీ ఇలా రక రకాల పోకడలతో చిత్ర విచిత్ర ఆంగ్ల సినీమాలు తీస్తే దానినే నమ్ముకునీ.. అలా కాకుండా మన సనాతన ధర్మము ఏమి చెప్పిందో ఒక్కసారి చూడండీ..!

🌻 ప్రతీ సారీ క్రీస్తు పూర్వము అని లెక్కిస్తారు.. వాడెవడో క్రీస్తు పూర్వం అని మన వెధవలు కూడా వాడేస్తున్నారు. అసలు ఆ క్రీస్తు అన్నవాడి అమ్మా నాన్నలను చెప్పమనండి చూద్దాము. అది కాదు మనకు ప్రమాణము..

💐క్రిష్ణ పరమాత్మ పుట్టిక మరియు మరణమే మన కాల ప్రమాణము.. లెక్కల ప్రమాణము. ఈ మధ్య అదీ మన భారతీయుడైన ఆర్యభట్టు మరియు రామాణుజం ల కంటే కూడా ఎన్నో యుగాల ముందు తయారు చెయ్యబడింది ఈ లెక్కల తమాషా.. అది ఎలాగో చూడండీ..

🌺 ఈ లెక్కల తమాషాలో 3 6 9 కి ఉన్న మజా చూడండీ..! క్రైస్తవం గొప్పదీ.. లేదా మహమ్మదీయం గొప్పదీ అనే వాదనలకంటే కూడా ఆది లో పుట్టింది మన సనాతన ధర్మము... *ఈ ధర్మము ఉన్నప్పుడు మిగతా మతాలేవీ ఈ గడ్డ మీద లేనే లేవు.* బ్రిటిష్ వాడి నుండి కొన్ని దరిద్రపు మతాలు భారత గడ్డ పై వచ్చీ దావానలం లా వ్యాప్తి చెందుతున్నాయి.. ఎందుకంటే..?

🌼 ఒక్క హైందవ ధర్మములో తప్పా మిగతా ధర్మాలలో ఎంతో కొంత మొత్తము వారి సంపాదన నుండి ఆ మత పెద్దకు గానీ ప్రచారకుడికి గానీ ఖచ్చితంగా ఇస్తారు. ఒక క్రిస్టియన్ 1000 సంపాదిస్తే 100 లు ఫాస్టర్ కి ఇస్తాడు. అదే మహమ్మదీయుడైనా 100 సంపాదిస్తే 10 మసీదు ముర్షద్ కి ఇస్తాడు ..

💐అదే మనమో ఒక గుడి కట్టాలంటే..? ఏ మహారాజులో, లేదా మన కాశీబుగ్గ ముకుంద పండా లాంటి మహానుభావులై స్థితి మంతులైన వారు ఉంటే తప్పా ఒక్క రూపాయి విరాళం ఆ అమ్మవారి కోసమని వెలితే దానం చెయ్యి ఎప్పుడూ ఆగదు.

🌞ఒక్కొక్కడు ఏది మోసుకుని పోతాడో తెలియదూ.. మొలత్రాడు లేకుండా వస్తాడు.. అలాగే వెలిపోతాడు. ఇవన్నీ మోసుకుని వెలతాడా.. లేదు..! తన వారసులకు మిగిల్చీ తాగీ తందనాలాడడానికే తప్పా..!

🌺అయితే మన సనాతన ధర్మములో అంకెల ప్రాధాన్యత మరియూ యుగాలు అంతం అనే మీ సందేహానికి అంకెలతో ముడిపడి ఉన్న స శాస్త్ర వివరణ తెలుసుకుందాము. మన సనాతన ధర్మము ఎంత గొప్పదో..! అది కూడా ఈ మధ్యనే అంటే గత 25 సంవత్సరాల తరువాత మాత్రమే ఇది వెలుగులోకి వచ్చింది..

🙏🏿ఎలా చెప్పండీ..? *కేవలమూ కారణ జన్ముడైన బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వర శర్మ గారి ప్రవచనాల ద్వారా మాత్రమే ఇదంతా* వెలుగులోకి వచ్చీ పండితుడూ పామరుడి కి కూడా ఇంతో అంతో అవగాహన ఏర్పడింది.. అవునంటారా..? కాదంటారా..? అది ఎలాగో తెలుసుకుందామా..!

💄 ఎవరు గణించారో చూడండీ ఈ విచిత్ర యుగ ధర్మము.. వారే గొప్పవారు. ఏ నాసా గానీ శాస్త్ర వేత్త గూడా వీరి ముందు పనికి రాదు.

🌷కలియుగం 4,32,000 సంవత్సరాలు వీటి మొత్తం = 9

ఇది కూడా క్రీస్తు పూర్వము అని అనవద్దూ ఆ పాడు లెక్క మనకు వద్దూ క్రిష్ణ పరమాత్మ పోయిన తరువాత నుండీ అని మనము లెక్క వెయ్యాలి. అంటే క్రిష్ణ పరమాత్మ గతించిన నుండీ ఇంకా చెప్పాలంటే పరీక్షిత్ మహారాజు పరిపాల నుండి కలి యుగం మొదలయ్యింది.

🌸 అంటే 5300 లేదా 5200 సంవత్సరాలు రమారమీగా..! గానీ క్రీస్తు పూర్వము అంటే 3300 సంవత్సరాలు నుండి గణన చేశ్తున్నారు. మరి ముందు కాలమో..! ఏమయ్యిందీ..? మహా దారుణం కదా..! అందుకే క్రిష్ణ పరమాత్మ గతించిన నాటి నుండీ లెక్క వేస్తే వచ్చేదే కలి యుగము.

🪻 ఈ కలియుగము 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. అయితే చిత్రము చూడండీ మన సనాతన ధర్మములో కలియుగము నకు ముండు మూదు యుగాలు నడిచాయి అని వేదం చెప్పిందీ.. ఆ యుగాలు పేర్లు ఎంత అద్భుతంగా పెట్టారో మన సనాతన ధర్మములో..! అంటే మన సనాతన ధర్మము ఎప్పుడు పుట్టిందో మీరు ఊహించండి. అందుకే ఇది సనాతన ధర్మము. ఎంత లెక్కలు వేసి పెట్టారో చూడండీ..

కలియుగము 4,32,000 సంవత్సరాలు అంటే దానిని టోటల్ చేస్తే వచ్చేది 9.

ఈ కలియుగానికి రెండింతలు ద్వా.. (రెండు) అంటే ద్వాపర యుగం అదే 8,64,000 సంవత్సరాలు. ఇదీ టోటల్ చేయండీ.. వచ్చేది 18 అంటే..? ఆ వచ్చేదీ 9 దే.

మల్లీ కలియుగానికి త్రై.. (మూడింతలు) త్రేతాయుగం.. 12,96,000 సంవత్సరాలు. ఇదీ టోటల్ చేయండీ వచ్చేది 18 అంటే.. వచ్చేది 9దే..!

అలాగే కలియుగానికి చాతుర్ (నాలుగింతలు) కృతయుగం.. 17,28,000 సంవత్సరాలు ఇదీ టోటల్ చేయండీ వచ్చేదీ 18దే అంటే ఆ వచ్చేది కూడా 9దే..!

అలాగే ఈ నాలుగు యుగాలూ కలిస్తే ఆ యుగాన్ని ఒక్క మహా యుగం అంటారు.. దాని టోటల్ ఎంత వస్తుందీ.. 43,28,000 సంవత్సరాలు.. ఇదీ టోటల్ చేయండీ.. వచ్చేది ఆ 18దే అంటే ఆ 9 దే అన్నమాట.

🥀 ఈ 9 అన్నది "సర్వం కలిద్వం బ్రహ్మ" ఇప్పుడూ ఇందులో ఇమిడి ఉన్న అసలు రహస్యము చూడండీ 3 6 9 అన్నదే ఉంది అదీ ఎలాగో వివరంగా చెప్పుకుందాము. అదీ మన సనాతన ధర్మము గానీ మన శాస్త్రజ్ఞులు లేదా పండితులు చెపితే నమ్మము. అదే ఏ ముత్తయి వారో లేదా సువార్త వారో లేదా ఏ అంగ్లీయులో చెపితే గానీ నమ్ముతాము. అదీ మన దౌర్భాగ్యము.

🌻ఈ 3 6 9 గురించి ఎప్పుడో మన వేదాలు ఈ విశ్వము గురించి బ్రహ్మాండ పురాణములో అమ్మవారి పుట్టుగ గురించి చెప్పిన వేదములో చెప్పబడింది. గానీ ఈ విషయాలు ఎవ్వరూ నమ్మలేదు. ఈ 3 6 9 మీదే ఈ భూమి మరియు సమస్త గురుత్వాకర్షణ దీనినే ఆంగ్లములో గ్రావిటీ అంటారు.

💄 అంకెలకూ గుర్త్వాకర్షణకూ సంబంధము ఏమిటీ అని అనుకుంటారేమో..! ఇప్పుడే చెప్పాను కదా సనాతన ధర్మములో చెపితే మీకు నచ్చదు. అదే విషయమును ఆంగ్లేయుడైన *నికోలా టెష్టలా అనే శాస్త్రవేత్త 1890 లో ఆధారాలతో సహా నిరూపించీ ప్రపంచానికే ఒక కొత్త సిద్ధాంతాన్ని* *ప్రవేశపెట్టారు* . *దానినే టెష్టలా థీరీ అంటారు.*

🌷 ఈ సమస్త విశ్వము 3 6 9 మీదే ఆధారపడి ఉందనీ..! *అదే మనము వేద వ్యాసుల వారు ఎప్పుడో బ్రహ్మాండ పురాణములో చెప్పారు.* గానీ మనము వింటామా..? వినమూ.. ఎందుకంటే మన సనాతన ధర్మము గురించి చులకన అసలు పట్టించుకోము..! పోనీ ఆయన సిద్ధాంతాన్నీ మన సనాతన ధర్మాన్నీ అనుసరిస్తూ చర్చిద్దాము.. ఓకేనా..!

🌞అదే టెష్టలా గారిదీ అలాగే మన ఆర్య భట్టు సున్నాని కనిపెట్టిన తరువాత మన గణిత శాస్త్రవేత్త రామానుజం గారు భారతీయులై సనాతన ధర్మములో పుట్టీ వేదాలూ మరియూ సైన్సూ ఎంత గొప్పవో నిరూపించారు. అది ఎలాగో ఆ అంకెల గారడీని ముందు తెలుసుకుందాము మన రామానుజం గారు ఇచ్చిన మన చిన్నప్పటి ఎక్కాల పుస్తకాన్ని చూడండీ..

💐 ఉదాహరణకు రెండవ ఎక్కాన్ని పరిశీలించండీ..! 2 4 6 8 ... అది 3 తో కలిసినప్పుడే 6 వచ్చింది.

రెండు రెల్ల నాలుగు రెండు మూల్ల ఆరు. అంటే అది 3 తో కలిసినప్పుడు 6 వచ్చింది. రెండు నాలుగుల 8 రెండు ఐదుల 10 మల్లీ 1 వచ్చింది.

🌼 మల్లీ చూడండీ రెండు ఆర్ల 12 అంటే మల్లీ 3 వచ్చింది. అంటే మల్లీ 3 తోనే ప్రారంభము అయింది. ఇలాగా ఏది చేసినా కూడా 3 లేదా 6 తో కలిసినప్పుడు ఏ సంఖ్య అయినా సరే మల్లీ దానితోనే కలిసిపోతుంది. అలా కానప్పుడు అది వివిధ సంఖ్యలను చూపిస్తుంది.

🌹 అంటే 1 నుండీ 9 వరకూ అంకెలు వ్రాసీ 3 ని 6 ని 9 నీ తీసేయండి. మిగతావాటిని లెక్కిస్తే ఈ 3 6 9 తో కలిస్తేనే అది ఆ వివిధ సంఖ్యలనే చూపిస్తాయి. మిగతాటప్పుడు ఆ ఇండివిడ్యువల్ నెంబర్స్ నే చూపిస్తుంది.

🌸అలాగే మూడవ ఎక్కాన్ని పరిశీలించండీ.. మూడు ఒకట్ల 3, మూడు రెల్ల 6, మూడు మూల్ల 9, *మూడు నాలుగుల 12 అంటే మల్లీ 3 వచ్చింది,* *మూదు ఐదుల 15 మల్లీ 6 వచ్చింది, మూడు ఆర్ల 18 మల్లీ 9 వచ్చింది.. మూడు ఏడుల 21 మల్లీ 3* *వచ్చింది, మూదు ఎనిమిదిల 24 అంటే 6 వచ్చింది.. మూడు తొమ్మిదిల 29 అంటే 9* *వచ్చిందీ* ..

🪻ఇలా ప్రతీ ఎక్కానికీ 3 6 9 తో లింకు ఉందీ.. ఇంకా చాలా ఉందీ.. అద్భుతమైన సమాచారము. మెల్ల మెల్లగా ఇది పూర్తీగా చదివితే ఆ సనాతన ధర్మానికీ 3 6 9 కి అంటే ఈ విశ్వానికి గురుత్వాకర్షణకీ సంబంధము ఎలా విధించారో ఈ నికోలా టెష్టలా వివరించిన *"వైర్ లెస్ పవర్ ట్రాన్సాక్షన్ అండ్ కీ టు ద యూనివర్స్"* అనే సిద్ధంతము కంటే కూడా *మన వేద వ్యాస భగవాణులు చెప్పేశారు.. బ్రహ్మాండ పురాణం లో..*

🥀అది ఎలాగో రాను రాను తెలుసుకుందాము.. రేపు మరికొంత సమాచారముతో తప్పక చదవండీ పిల్లలకు చెప్పండీ మన సనాతన ధర్మము గురించి. ఎంతో కష్టపడి అన్నీ చదివి తయారుచేస్తున్నాను..

🌷 కేవలమూ ఇతర మతాలు వద్దూ.. మన సనాతన ధర్మమే ముద్దూ.. అన్న ఆశతో.. బాగుంటుందీ రేపు మరికొంత సమాచారముతో మీకు మన సనాతన ధర్మ వైశిష్ట్యము గురించి చెప్తాను.. ఓకేనా..

సదా మీ ఆధ్యాత్మిక సేవలో తరించే
మీ
చిన్నిక్రిష్ణ
లలితోపాసకులు,
లలితా చారిటబుల్ ట్రష్ట్, అనాధాశ్రమము, పలాస.

*_గమనిక_* :

ఏదైనా వివరణ కావాలంటే కేవలము వాట్సాఫ్ మెస్సేజ్ ద్వారా తెలియజేయగలరు. దానికి వివరణ ఇస్తాను మరియు తప్పులు ఉంటే సవరించుకుంటాను.

*_దేవాలయ పునర్నిమాణ దాత*_ 🌻💄🌞🪻💐🌺🌹మన కాశీబుగ్గ డిగ్రీ కాలేజ్ రోడ్ లో ఉన్న *శ్రీ రాజేశ్వరి నర్సింగ్ హోం నుండీ డా.ఎం.మల్లేశ...
21/01/2026

*_దేవాలయ పునర్నిమాణ దాత*_
🌻💄🌞🪻💐🌺🌹
మన కాశీబుగ్గ డిగ్రీ కాలేజ్ రోడ్ లో ఉన్న *శ్రీ రాజేశ్వరి నర్సింగ్ హోం నుండీ డా.ఎం.మల్లేశ్వర రావు, ఎం.డి.ఫిజీషియన్, కార్డియాలజిష్ట్ మరియు* *ఎండోక్రినాలజిష్ట్ (షుగర్ నిపుణులు) వారంటే ఇంచుమించూ తెలియని వారు ఉండరు.*

🌹 ఎవరి స్థాయిని కూడా చూడరు.. బీద వారైనా లేదా స్థితి మంతులైనా ఒకే వైద్యము అదీ ఆయన దయార్ద్ర హృదయము.

🌺 చాలా ఓపికగా చూస్తూ అవసరమైతే ఏ స్థాయికి అయినా వెళ్ళే మనసున్న మహారాజు, మృధు స్వభావి *డా.ఎం.మల్లేశ్వర రావు మరియు వారి* *ధర్మపత్ని శ్రీమతి మంజుశ్రీ* పుణ్య దంపతుల పేరున...

🌻 మన ఆశ్రమములో నిర్మితమగుచున్న శ్రీ శ్రీ శ్రీ లలితా త్రిపురాంత కేశ్వర వేణుగోపాల స్వామి వారి *ఆలయములో తన వాటా ఉంచమని రూ..25,000-00 లు బూరి విరాళంగా పెద్ద మనసుతో ఇచ్చారు.*

💐 నాకూ ఆయనకు పెద్ద స్థాయిలో పరిచయం లేదు. గానీ దానం అనే వ్యసనం అది ఎలాగూ ఆగదు.

🌻2016లో ఆశ్రమం నిర్మాణం ప్రారంభం దశలో ఒక శిద్ద జైన్ యోగిని పాదయాత్ర చేస్తూ మన ఆశ్రమములో రెండురోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఆవిడ పాదాలు నొప్పి పుట్టడముతో ఆ యోగినికి సేవచెయ్యాలనే ఉద్దేశ్యముతో ఆయనే స్వయంగా ఆశ్రమానికి వచ్చీ వైద్యం అందించీ *వైద్యో నారాయణో హరిః* అనిపించారు.

🌹 ఆ యోగిని ఉపశమనం పొందిన తరువాత తిరిగి నాలుగు రోజుల తరువాత పాదయాత్ర కొనసాగించింది. అంతే ఆయనకు నాకూ పరిచము.

🌼 నా తల్లి దేవాలయం నిర్మాణం అయిపోవాలనే కక్కుర్తితో ఒక రెండు సార్లు కలిసాను. పండగ పోతే కలవండీ అన్నారు. *ఈరోజు ఉదయం ఓ.పి.బాగా ఉన్నా నన్ను సి.సి.కెమేరాలలో చూసీ లోపలకు రమ్మనమని* *రూ* *..25,000-00 ఇచ్చారు.*

🌞 ఇంకా ఒక పెద్ద మాట అన్నారు. సరిపోతుందా అనీ..! నాకు ఎంత ఇచ్చినా కావాలే..! ఇబ్బంది పెట్టకూడదని సరిపోతుంది సర్. *మీ పెద్ద మనసుతో ఏది అమ్మవారికి ఇస్తే అదే చాలు సర్ అనీ గౌరవంగా వంగి నమస్కరించి వచ్చేశాను.*

🥀 మా డాక్టర్ గారు ఇలాంటి దానా ధర్మాలు చేస్తూ వారి ఆధ్యాత్మిక ఖాతాలో జమచేసుకోవడానికి అమ్మవారు ఆశీర్వదించాలి కదా..!

🙏🏿అందుకే అమ్మవారికే విడిచిపెట్టేస్తున్నాను. గానీ ఎంత డాక్టర్ గారు అయినా అమ్మవారి అనుగ్రహము ఉండాలి కాబట్టీ.. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారికే విడిచిపెడుతూ.. శతమానం భవతి..!

*దేవాలయం పునర్నిర్మాణం* 🙏🥦🙏🥦🙏🥦🙏💄 మన ఆశ్రమములో నిర్మితమగుచున్న *_శ్రీ శ్రీ శ్రీ లలితా త్రిపురాంతకేశ్వర వేణుగోపాల స్వామి వ...
21/01/2026

*దేవాలయం పునర్నిర్మాణం*

🙏🥦🙏🥦🙏🥦🙏

💄 మన ఆశ్రమములో నిర్మితమగుచున్న *_శ్రీ శ్రీ శ్రీ లలితా త్రిపురాంతకేశ్వర వేణుగోపాల స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం చేయుటకు మరలా_* *_అమ్మవారు ఆదేశించింది._*

🍒 ఈ ఆదేశములో భాగంగా మన ఆశ్రమ ఫౌండర్ అయిన శ్రీ *కె.వి.గోపాల్, వెంకటజ్యోతి* బ్రాండ్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఒక్కరి చేతులమీదుగా జరగడము లేదు.

🥦మీ నిర్ణయం మేరకు ముందుకు సాగమని అమ్మవారు ఆదేశించారని ప్రాధేయపడగా వారు పెద్ద మనసుతో అంగీకరించీ ఆ *వేణుగోపాల స్వామి ఆలయ ప్రతిష్టా కార్యక్రమమును నాకు విడిచిపెట్టేయండి. శ్రీ శ్రీ శ్రీ జీయరు స్వామివారిని* *తెచ్చీ వైష్ణవ ఆగమము ప్రకారముగా దానిని ప్రతిష్ఠించే బాధ్యత నాది అని ఆ వేణుగోపాల స్వామి* *వారు ఆయన నోటి వెంట పలికించారు. చాలా శుభప్రదము.*

💄ఈ కార్యక్రమములో భాగంగా నేను ఎలాగూ కంచి కామకోటి పీఠానికి భవానీ దీక్ష విరమణ కు వెల్లాలి కదా..! అక్కడ జగద్ గురువులైన కంచి కామకోటి పీఠాధిపతి అయిన *శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి* వారిని అమ్మవారి ప్రతిష్ఠ కొరకు ఆహ్వానిస్తాను. వారు అంగీకరించినట్లైతే *మా గురువుగారైన బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వర రావు శర్మ గారు ఆయన యొక్క అనుంగు శిష్యులు కాబట్టీ* *ఆయన వెంట మా గురువుగారు కూడా వస్తారు.*

🍍ఆ దిశగా అమ్మవారి ఆదేశాల మేరకు నేను ప్రయత్నాలను చేస్తున్నాను. ఇందులో భాగంగా నిన్న మొన్నటి నుండి కొంత కొంత మందిని కలిశాను అమ్మవారు ఆశీర్వదిస్తూ ఈ క్రింది విరాళాలు ఇచ్చారు ఈరోజుకి.

*నిన్నటి వరకూ దాతలు*
🍒🙏🍒🙏🍒🙏🍒

1.శ్రీ మల్లా భాస్కర రావు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి లావణ్య దంపతులు, సీతామహాలక్ష్మి కాష్యూ ఇండష్టరీస్, పలాసా వారు రూ..10,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.

2.శ్రీ మల్లా కామేశ్వర రావు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి కవిత దంపతులు, పలాసా వారు రూ..2,116-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.

3.శ్రీ మల్లా పేర్రాజు మరియు వారి ధర్మపత్ని పద్మజ దంపతులు, ఎం.పి.కాష్యూ ఇండష్టరీష్ వారు రూ..5,116-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.

4.శ్రీ మల్లా గోపాల రావు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి సువర్ణ దంపతులు, పలాసా వారు రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.

5.శ్రీ వడ్డి జగదీశ్వర రావు గారు, శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్, మందస వారు రూ..5,000-00లు బూరి విరాళంగా ఇచ్చారు.

6.కీర్తి శేషులు శ్రీ వడ్డి సంతోష్ కుమార్ పేరున వారి పిత్రుదేవులు, శ్రీ సత్య సాయి మోడరన్ రైస్ మిల్, మందస వారు రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.

7.శ్రీ వడ్డి చంద్రశేఖర్ అన్నయ్యగారు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి రత్న కుమారి దంపతులు, శ్రీ వాసుదేవ మోడరన్ రైస్ మిల్, మందస వారు రూ..5,000-00లు బూరి విరాళంగా ఇచ్చారు. అంతటితో తృప్తి చెందక ఒక ప్యాకెట్ బియ్యం దానం చేశారు అన్నయ్య గారు.

8.శ్రీ ఇప్పిలి వెంకటేశ్వర రావు గారు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి త్రివేణి దంపతులు, వైశ్య సంఘ అధ్యక్షుడు మరియు శ్రీ సాయి కమల్ ఎంటెర్ ప్రైజెస్ మందస వారు రూ..5,000-00 బూరి విరాళంగా ఇచ్చారు.

9.కీర్తిశేషులు శ్రీ నల్లా రామారావు గారు, శ్రీ దేవీ మోడరన్ రైస్ మిల్, హరిపురం వారు రూ..20,000-00 లు వారి నాన్న గారి పేరున వారి పుత్ర రత్నం శ్రీ నల్లా నరేష్ గారు బూరి విరాళంగా ఇచ్చారు.

10.శ్రీ పి.కె.శ్రీను మాష్టర్ పలాసా వారు అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.

12.శ్రీ మద్ది గోపాల క్రిష్ణ మందస వారు రూ..5,000-00లు బూరి విరాళంగా ఇచ్చారు.

13.శ్రీ మహేశ్వర కిరాణా స్టోర్స్, కె.మహేశ్వర రావు గారు, మందస రూ..5,000-00లు బూరి విరాళంగా ఇచ్చారు.

14..శ్రీ మహాలక్ష్మి ట్రేడర్స్, శ్రీ మద్ది రమేష్ గారు, మందస వారు రూ..5,116-00లు బూరి విరాళంగా ఇచ్చారు.

15.శ్రీ భాగ్య లక్ష్మి ట్రేడర్స్, శ్రీ మల్లా నాగరాజు గారు, మందస వారు రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.

16.శ్రీ లక్ష్మీ కాంతం కాష్యూ ఇండష్టరీష్, శ్రీ దేవరశెట్టి మార్కండేశ్వర రావు గారు, మందస వారు రూ..5,000-00లు బూరి విరాళంగా ఇచ్చారు.

17.శ్రీ షిరిడి బాబా కాష్యూ ఇండష్టరీష్, శ్రీ మద్ది శివ క్రిష్ణ గారు, మందస వారు రూ..5,000-00లు బూరి విరాళంగా ఇచ్చారు.

18.శ్రీ వెంకటేశ్వర ప్రోసెసర్స్, శ్రీ జామి ప్రసాద రావు గారు మందస వారు రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.

19. శ్రీ పుచ్చ ఈశ్వరరావు మరియు శోభారాణి దంపతులు, గోవిందపురం, రాష్ట్ర అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ డైరక్టర్ గారు విశాలాక్షి అమ్మవారి విగ్రహం కొరకు రూ.10,000-00 బూరివిరాలంగా ఇచ్చారు.

20. శ్రీ కర్ని వెంకటరమణ దంపతులు, తెలుగుదేశం నాయకులు అన్నపూర్ణ తల్లి విగ్రహానికి రూ.10,000-00 బురివిరాళంగా ఇచ్చారు.

21. శ్రీ పొట్నూరు గోవింద గారు, డీలర్, పుండి వారు, గాయత్రి తల్లి విగ్రహానికి రూ.11,500-00 బురివిరాళంగా ఇచ్చారు.

22.శ్రీమతి గృహలక్ష్మి తల్లి, బైపల్లి గ్రామం నుండి దేవాలయ నిర్మాణం కోసం రూ.2,116-00 బూరివిరాలంగా ఇచ్చారు.

23.టెక్కలి అయ్యప్ప మోడరన్ రైస్ మిల్ యజమాని, మన ఆశ్రమ శాశ్వత అన్నదాత మరియు నా చిరకాల ఆధ్యాత్మిక మిత్రులు శ్రీ టాంకాల నారాయణ రావు స్వామి గారు రూ.11,116-00 లు బూరివిరాలంగా ఇచ్చారు.

24.గరుడ భద్ర మహీంద్ర కాష్యూ ఇండస్ట్రీ వారు శ్రీ కొంచాడ మన్మథ రావు గారు
దేవాలయ నిర్మాణం కోసం రూ.5,116-00 లు బూరివిరాలంగా ఇచ్చారు.

25.గరుడబద్ర S.R.Cashews ఓనర్ గారు శ్రీ రాజేష్ గారు దేవాలయం నిర్మాణం కోసం రూ.5,000-00 లు బురివిరాళంగా ఇచ్చారు.

26.గరుడబద్ర గంగోత్రి కాష్యూస్ ఓనర్ శ్రీ కొంచాడ శ్రీను గారు దేవాలయ నిర్మాణం కోసం రూ 3000-00 లు బురివిరాళంగా ఇచ్చారు.

27. శ్రీ పెంట శ్రీను మరియు శ్రీమతి ఉష దంపతులు, HP గ్యాస్ యజమాని గారు విగ్రహం నిమిత్తము రూ.11,500-00 లు ఇచ్చారు.

28. డా. శ్రీ దామోదర్ ప్రధాన్ MS జనరల్ సర్జన్, ఇమేజ్ హాస్పిటల్, KT రోడ్డు గారు పంచ ముఖ శివలింగం నిమిత్తము రూ 2 లక్షలు ఇచ్చారు.

29. టెక్కలి హీరో డిస్ట్రిబ్యూటర్, రైస్ మిల్ యజమాని మరియు పారిశ్రామిక వేత్త శ్రీ జామి నరసింహ మూర్తి, మంగమ్మ దంపతులు దేవాలయ నిర్మాణం కోసం రూ.5,116-00 లు బురివిరాళంగా ఇచ్చారు.

30. శ్రీ మల్లా మనోజ్ గారు శ్రీమతి సూర్య కుమారి దంపతులు, సూర్య మణి కాష్యూ ఇండస్ట్రీస్ వారు దేవాలయ నిర్మాణం కోసం రూ.5,116-00 లు బురివిరాళంగా ఇచ్చారు.

31. శ్రీ శాసనపురి మురళి, శ్రీమతి మాధురి దంపతులు, కమల ప్రియ కాష్యూ ప్రొడక్ట్స్, గరుడభద్ర వారు రూ.3,116-00 లు బురివిరాళంగా ఇచ్చారు

32. బొడ్డపాడు మండల తెలుగు యువత అధ్యక్షులు శ్రీ కిక్కర ఢిల్లీరావు పుణ్యవతి దంపతులు దేవాలయ నిర్మాణం కోసం రూ.5,116-00 లు బురివిరాళంగా ఇచ్చారు.

33. బొడ్లూరు చండేశ్వరి మాత కాష్యూ ఇండస్ట్రీస్ యజమాని శ్రీ సోపింటి కృష్ణ గారు దేవాలయ నిర్మాణం
రూ.5,000-00లు
బురి విరాళంగా
ఇచ్చారు.

34. శ్రీ రాపాక ధనరాజు మెడికల్ షాప్ అక్కుపల్లి వారు రూ..1,000-00 లు విరాళంగా ఇచ్చారు.

35. శ్రీ కొర్ల కన్నారావు గారు జి.ఎం.ఇ.వారు లలితాదేవి మూర్తికి రూ..1,40,000-00 లు బూరి విరాళంగా ఇచ్చీ అమ్మవారిని స్వంతం చేసుకున్నారు.

36. శ్రీ రాధాక్రిష్ణా జ్యూయలర్స్, హరిపురం శ్రీ కొంచాడ ప్రతాప్ కుమారు గారు రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.

37. డా. నల్లా సందీప్, ఆర్థో డాక్టర్ విజయనారాయణ హాస్పటిల్, అక్కుపల్లి రోడ్ వారు రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.

38. శ్రీ సాయి శ్రీనివాసా హాస్పటిల్స్, ఆర్థో డాక్టర్ శ్రీ టి.బాలక్రిష్ణ గారు రూ..11,000-00 లు రూపాయలు బూరి విరాలంగా ఇచ్చారు.

39. లాస్యప్రియ హాస్పటిల్స్, డా.రెడ్డి చిన్నం నాయుడు గారు రూ..33,000-00 బూరి విరాళంగా ఇచ్చీ మూడు దేవతా మూర్తులను స్వంతం చేసుకున్నారు.

40. శ్రీ పైడి శెట్టి మన్మధ రావు గారు, మొగిలిపాడు రైస్ మిల్ యజమాని వారు దేవాలయ నిర్మాణం కొరకు రూ..5,000-00 బూరి విరాళంగా ఇచ్చీ ఆలయ నిర్మాణములో వాటా తీసుకున్నారు.

41.శ్రీ శాసనపురి పాండు రంగా రావు గారు, (చంటి గారు), పారిశ్రామికవాడ, నీలాద్రి కాష్యూ వారు రూ..5,000-00 లు బూరి విరాళంగా ఇచ్చీ ఆలయములో వాటా తీసుకున్నారు.

42. శ్రీ డా.సంపతిరావు విజయకుమార్ గారు, గోపాలక్రిష్ణ కుసుమ మెమోరియల్ హాస్పటిల్ పద్మనాభ పురం వారు రూ..11,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.

43. శ్రీ రంజిత్ కుమార్ పండా గారు, పండా బుక్ స్టోర్స్, మూడు రోడ్ల జంక్షన్ వారు రూ..11,000-00 లు రూపాయలు బూరి విరాలంగా ఇచ్చీ ఒక మూర్తిని స్వంతం చేసుకున్నారు.

44. శ్రీ పట్నాన వైకుంఠ రావు మరియు రవికాంత్ గారు, సూర్య ఇన్ మరియు విజయలక్ష్మీ కాష్యూ వారు రూ..11,000-00 బూరి విరాలంగా ఇచ్చీ ఒక మూర్తిని స్వంతం చేసుకున్నారు.

45. శ్రీ కోనేరు క్రిష్ణా రావు బాంకు ఆఫీసర్ గారు, అక్కు పల్లి వారు రూ.1,000-00లు బూరి విరాళంగా ఇచ్చారు.

46. కీర్తిశేషులు శ్రీ మడ్డు పాపారావు మాష్టర్, అక్కుపల్లి వారు రూ..2,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు. శ్రీ శాసనపురి విజయానంద్ గారు, సిమెంట్ మరియు హార్డ్ వేర్ వ్యాపారం వారు రూ..11,000-00 లు బూరి విరాళంగా ఇచీ ఒక దేవతా మూర్తిని స్వంతం చేసుకున్నారు.

47. శ్రీ బోయిన జగన్నాధ రావు గారు, నేషనల్ ఆడియో వీడియో, ఆంధ్రా బాంకు వీధి వారు రూ..11,000-00 లు బూరి విరాళంగా ఇచ్చీ ఒక దేవతా మూర్తిని స్వంతం చేసుకున్నారు.

48. శ్రీ పట్నాన సంతోష్ కుమార్ మరియు లక్ష్మీ దంపతులు, పారిశ్రామికవాడ వారు రూ..3,033-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.

49. శ్రీమతి డా. అగ్గున మేఘన ఎం. డి. లాస్యప్రియ హాస్పటిల్, ఆంధ్రా బ్యాంకు వీధి వారు నవగ్రహ దేవతలు కోసం రూ 90,000-00 లు విరాళంగా ఇచ్చారు

50. శ్రీ డోకి తిరుమల గారు, బ్రాహ్మణ తర్లా నుండి దేవాలయ నిర్మాణం కోసం వారి పితృ దేవులైన కీర్తిశేషులు శ్రీ డోకి చిన ఆదినారాయణ పేరున రూ 11,000-00లు విరాళంగా ఇచ్చారు.

🙏🥀🙏🥀🙏🥀🙏

*ఈరోజు దాతలు*

🥀🎋🍂💐🍁🍒🌳

శ్రీ రాజేశ్వరి నర్సింగ్ హోం, డిగ్రీ కాలేజ్ రోడ్, డా..శ్రీ ఎం.మల్లేశ్వర రావు ఎం.డి.మరియు శ్రీమతి మంజుశ్రీ దంపతులు ఆలయ నిర్మాణం కోసం రూ..25,000-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.

🍒🌳🌴🫜🪴🥀🫐

పైన ఆదరించిన దాతలందరికీ నా తల్లి లలితాంబిక నిండుగా ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మరియు ఇంకా ఇంకా వారి దాన నిరతి పెంచడానికి అమ్మవారు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని ప్రార్ధిస్తూ విన్నవించడమైనది.

*విజ్ఞప్తి* :

🥭గతములో ఇచ్చిన దాతల వివరాలు అన్నీ కూడా రికార్డు చేయబడి ఉన్నాయి. అవి అన్నీ కూడా దాతల వివరాలతో బోర్డు తయారు చెయ్యబడును ప్రతిష్ఠా సమయములో.

🫐 మీరు ఎవరైనా ప్రత్యేక విరాళము ఇవ్వదలచు కుంటే..? ఆలయానికి సంబందించి ఈ క్రిందవి ఖాలీగా ఉన్నాయి.

1. శ్రీ శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి వారికి డా.అగ్గున మేఘన ఎం.డి. లాస్య ప్రియ హాస్పటిల్ వారు రూ..2.00 లక్షలు ఇచ్చీ సొంతం చేసుకున్నారు.

2. పంచ ముఖ శివలింగం శ్రీ డా. దామోదర్ ప్రధాన్ MS జనరల్ సర్జన్ గారు స్వంతం చేసుకున్నారు.

3. దేవాలయం మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ వేయడానికి రూ.2,80,000-00లు తో స్వంతం చేసుకున్నారు శ్రీ బోయిన నరేష్ గారు, shiridi sai cashew industry, కాశీబుగ్గ వారు.

4. శ్రీ కొర్ల కన్నారావు గారు ప్రధాన మూర్తి అయిన లలితాదేవి 1,40,000-00లు ఇచ్చి స్వంతం చేసుకున్నారు.

5. శ్రీమతి డా. అగ్గున మేఘన ఎం. డి. లాస్య ప్రియ హాస్పిటల్, ఆంధ్రా బ్యాంకు వీధి నవగ్రహ దేవతలు రూ.90,000-00 లు ఇచ్చి స్వంతం చేసుకున్నారు.

ఖాలీగా ఉన్న దేవతా మూర్తులు ఆలయ మండపములో ప్రతిష్ఠించాల్సి ఉన్నవి మీ దృష్టికి తెస్తున్నాను. ఎవరికైనా కావాలంటే..? సంప్రదించండి.

1.నవ గ్రహ మండపం

2.అష్ట లక్ష్మీ మూర్తులు (3)

3.మహంకాళి

4.సరస్వతి దేవి

5.ఆది శంకరాచార్యుల వారు

6.శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు

7.ద్వజ స్థంబం

10.నవదుర్గలు

🫑 ప్రస్తుతానికి ప్రతిష్ఠ చేయడానికి ఉన్నవి.

*విన్నపం*

🧅 *మీరు ఇచ్చే ప్రతీ రూపాయికి ఆదాయపు పన్ను శెక్షన్ 80 జి.ప్రకారము పూర్తీగా మినహాయింపు* *ఉంది. అలాగే మీరిచ్చే విరాళానికి పరిమితి ఆంక్ష లేకుండా సెక్షన్ 12 (ఎ) ప్రకారము* *అనుమతి ఉంది. ఎంతైనా మీరు చెల్లించవచ్చు. పన్ను రాయితీ ఉంది* .

🥀సనాతన ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మాన్ని సంరక్షించాలంటే..? దైవ పాదాలే ఈ కలియుగములో శరణ్యము. ఎంత మీరు ఇచ్చినా అది ఆధ్యాత్మిక ఖాతాలో జమచేసుకోవడమే.

సదా మీ అధ్యాత్మిక సేవలో తరించే
మీ
చిన్నికృష్ణ
లలితా చారిటబుల్ ట్రస్టు,
కోసంగిపురం,
పలాస మరియు కాశీబుగ్గ

*ఈరోజు రాత్రి అన్నదాత*💐🌼🌺🥀🌹🌞💄 ఈరోజు వచ్చే దాతలందరూ చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళే.  వారు కూడా టెక్కలి నుండి వచ్చారు.💐  బి...
19/01/2026

*ఈరోజు రాత్రి అన్నదాత*
💐🌼🌺🥀🌹🌞💄
ఈరోజు వచ్చే దాతలందరూ చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళే. వారు కూడా టెక్కలి నుండి వచ్చారు.

💐 బి.జి.ఆర్ లో మేనేజర్ గా చేస్తున్న *శ్రీ బమ్మిడి శ్రీధర్ మరియు వారి ధర్మపత్ని శ్రీమతి హేమలత* దంపతుల గారాల చిట్టి తల్లి *చిరంజీవి నీహారిక పుట్టిన రోజు* సందర్భంగా ఈరోజు పగలు ఖాలీ లేదని చెపితే పోనీ రాత్రైనా పెడతామని అతి పెద్ద మనసుతో అంటే ఆశ్రమాన్ని ఏ విధంగానైనా ఆదుకోవాలనే ఉద్దేశ్యముతో అంత దూరం నుండి..

🥀నందిగాం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్న మా బావ గారైన *శ్రీ పినకాన వైకుంఠరావు గారి ద్వారా..* శ్రీమతి హేమలత మరియు శ్రీధర్ దంపతులకు తెలియదని వారిని తన కారులో తీసుకుని వచ్చారు మా బావగారైన శ్రీ వైకుంఠ రావు గారు.

🌼 వీరు కూడా మనలాంటి సేవనే చేస్తూంటారు. టెక్కలిలో ఫుడ్ బాంక్ అని పెట్టీ రోజూ నిర్భాగ్యులకు కనీసం ఓ 40 మందికి రోజూ భోజనాలను పెడుతూంటారు.

🌷అందులో భాగంగా శ్రీ హేమలత మరియు శ్రీధర్ దంపతుల గారాల *చిన్న చిట్టి తల్లి చిరంజీవి నీహారిక* పుట్టిన రోజు వేడుకలను మన ఆశ్రమములో జరుపుకోవాలని నిశ్చయించీ ....

🌺ఈరోజు తన జన్మ దినాన్ని పురష్కరించుకునీ ఎటువంటి వేష్ట్ ఖర్చు పెట్టకుండా ఇంట్లో జరిపే పుట్టిన రోజుని ఆశ్రమములో జరుపుకుంటే అది ఒక సార్ధకతను మరియు తీపి గుర్తుగా ఉంటుందని...

🌹 కుటుంబ సమేతంగా మా చెల్లెలు *హేమలత నీహారిక మరియు చిరంజీవి మనష్వి* వాల్ల అమ్మమ్మా అందరూ హాజరై...

🌻 ఆశ్రమములో కేకు కోసీ పంచభక్ష్య పరమాన్నాలతో భోజనాలను పెట్టీ అక్కడితో ఆగకుండా అల్పాహారం కోసం వాడమని మిక్చర్ మరియు మాంగో ఫ్రూటీలను అందరికీ ఇచ్చారు.

🙏🏿 *ఇందుకోసమని రూ..3,001-00 లు నిత్యాన్నదానానికి బూరి విరాళంగా ఇచ్చారు.*

🌸ఈరోజు ఈ రూపంగా అంతదూరం నుండి ఈ చలిలో వచ్చీ ఆశ్రమాన్ని ఆదుకున్న *శ్రీమతి హేమలత మరియు శ్రీధర్ దంపతులకు* మనసారా కృతజ్ఞతాభి వందనాలను సమర్పిస్తూ..

🌞వారు ఇంకా దానా ధర్మాలను చేయడానికి నా తల్లి నిండుగా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలను ప్రసాదించాలని అమ్మవారైన లలితాంబికకు నివేదిస్తూ ..

🪻 ఈరోజు పుట్టిన రోజుకు కారణ భూతురాలైన చిరంజీవి నీహారికకు ఇలాంటి పుట్టిన రోజులు 108 కి పైగా చేసుకోవాలని ఆశీర్వదిస్తూ..

💄చిరంజీవిలు ఇద్దరూ ఎంత తెలివైన వారో నీహారిక మరియు మనష్వి లను చూస్తూంటే ఎంత ముద్దు వస్తున్నారో.. ఒకరు సివిల్స్ కు ఒకరు డాక్టర్ కోసమై జీవిత లక్ష్యముతో ఉన్నారు. నా తల్లి లలితాదేవి ఖచ్చితంగా వారి అభీష్టాన్ని తీరుస్తుంది.

🌻 అలాగే మన ఆశ్రమానికి దారి చూపిస్తూ సంఘ సేవలో పండిపోయిన శ్రీ పినకాన వైకుంఠ రావు మాష్టారు గారికి కూడా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ నివేదించడమైనది.

19/01/2026

*ఈరోజు రాత్రి అన్నదాత*
💐🌼🌺🥀🌹🌞💄
ఈరోజు వచ్చే దాతలందరూ చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళే. వారు కూడా టెక్కలి నుండి వచ్చారు.

💐 బి.జి.ఆర్ లో మేనేజర్ గా చేస్తున్న *శ్రీ బమ్మిడి శ్రీధర్ మరియు వారి ధర్మపత్ని శ్రీమతి హేమలత* దంపతుల గారాల చిట్టి తల్లి *చిరంజీవి నీహారిక పుట్టిన రోజు* సందర్భంగా ఈరోజు పగలు ఖాలీ లేదని చెపితే పోనీ రాత్రైనా పెడతామని అతి పెద్ద మనసుతో అంటే ఆశ్రమాన్ని ఏ విధంగానైనా ఆదుకోవాలనే ఉద్దేశ్యముతో అంత దూరం నుండి..

🥀నందిగాం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్న మా బావ గారైన *శ్రీ పినకాన వైకుంఠరావు గారి ద్వారా..* శ్రీమతి హేమలత మరియు శ్రీధర్ దంపతులకు తెలియదని వారిని తన కారులో తీసుకుని వచ్చారు మా బావగారైన శ్రీ వైకుంఠ రావు గారు.

🌼 వీరు కూడా మనలాంటి సేవనే చేస్తూంటారు. టెక్కలిలో ఫుడ్ బాంక్ అని పెట్టీ రోజూ నిర్భాగ్యులకు కనీసం ఓ 40 మందికి రోజూ భోజనాలను పెడుతూంటారు.

🌷అందులో భాగంగా శ్రీ హేమలత మరియు శ్రీధర్ దంపతుల గారాల *చిన్న చిట్టి తల్లి చిరంజీవి నీహారిక* పుట్టిన రోజు వేడుకలను మన ఆశ్రమములో జరుపుకోవాలని నిశ్చయించీ ....

🌺ఈరోజు తన జన్మ దినాన్ని పురష్కరించుకునీ ఎటువంటి వేష్ట్ ఖర్చు పెట్టకుండా ఇంట్లో జరిపే పుట్టిన రోజుని ఆశ్రమములో జరుపుకుంటే అది ఒక సార్ధకతను మరియు తీపి గుర్తుగా ఉంటుందని...

🌹 కుటుంబ సమేతంగా మా చెల్లెలు *హేమలత నీహారిక మరియు చిరంజీవి మనష్వి* వాల్ల అమ్మమ్మా అందరూ హాజరై...

🌻 ఆశ్రమములో కేకు కోసీ పంచభక్ష్య పరమాన్నాలతో భోజనాలను పెట్టీ అక్కడితో ఆగకుండా అల్పాహారం కోసం వాడమని మిక్చర్ మరియు మాంగో ఫ్రూటీలను అందరికీ ఇచ్చారు.

🙏🏿 *ఇందుకోసమని రూ..3,001-00 లు నిత్యాన్నదానానికి బూరి విరాళంగా ఇచ్చారు.*

🌸ఈరోజు ఈ రూపంగా అంతదూరం నుండి ఈ చలిలో వచ్చీ ఆశ్రమాన్ని ఆదుకున్న *శ్రీమతి హేమలత మరియు శ్రీధర్ దంపతులకు* మనసారా కృతజ్ఞతాభి వందనాలను సమర్పిస్తూ..

🌞వారు ఇంకా దానా ధర్మాలను చేయడానికి నా తల్లి నిండుగా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలను ప్రసాదించాలని అమ్మవారైన లలితాంబికకు నివేదిస్తూ ..

🪻 ఈరోజు పుట్టిన రోజుకు కారణ భూతురాలైన చిరంజీవి నీహారికకు ఇలాంటి పుట్టిన రోజులు 108 కి పైగా చేసుకోవాలని ఆశీర్వదిస్తూ..

💄చిరంజీవిలు ఇద్దరూ ఎంత తెలివైన వారో నీహారిక మరియు మనష్వి లను చూస్తూంటే ఎంత ముద్దు వస్తున్నారో.. ఒకరు సివిల్స్ కు ఒకరు డాక్టర్ కోసమై జీవిత లక్ష్యముతో ఉన్నారు. నా తల్లి లలితాదేవి ఖచ్చితంగా వారి అభీష్టాన్ని తీరుస్తుంది.

🌻 అలాగే మన ఆశ్రమానికి దారి చూపిస్తూ సంఘ సేవలో పండిపోయిన శ్రీ పినకాన వైకుంఠ రావు మాష్టారు గారికి కూడా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ నివేదించడమైనది.

*ఈరోజు అన్నదాత*🌺🌼💄🌞🌹🥀💐 పర్లాఖిమిడి నుండి *శ్రీ తాడివలస రాము మరియు వారి ధర్మపత్ని శ్రీమతి అన్నపూర్ణ దంపతుల* గారాల వంశోద్ధ...
19/01/2026

*ఈరోజు అన్నదాత*
🌺🌼💄🌞🌹🥀💐
పర్లాఖిమిడి నుండి *శ్రీ తాడివలస రాము మరియు వారి ధర్మపత్ని శ్రీమతి అన్నపూర్ణ దంపతుల* గారాల వంశోద్ధారకుడైన *చిరంజీవి పవన్ కుమార్* ప్రధమ జన్మదిన వేడుకలను పురష్కరించుకునీ ....

💐చాలా దూరం నుండీ అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చుకునీ సకుటుంబ సమేతంగా మరియు బంధు పరివారముతో అక్కడి నుండి వండించీ మరీ పంచభక్ష్య పరమాన్నాలతో భోజనాలను తెచ్చారు.

🥀 ఎంతో ఆప్యాయంగా వడ్డిస్తూ మన సేవలకు మెచ్చుకునీ వారి మనసు ఎంతో ఆనందంగా తృప్తి చెందారు. ఎందుకంటే అంత దూరం నుండి వచ్చీ మన ఆశ్రమాన్ని ఆదుకున్నారు.

💐 ఈరోజు ఈ రూపంగా మన ఆశ్రమాన్ని ఆదుకునేటట్టు చేసిన మన *ఎస్.వి.ఎస్.ఎస్. సేవాసంస్థ సభ్యులైన చిరంజీవి రవికి* కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ..

🌺 అలాగే మన ఆశ్రమాన్ని ఈరోజు ఆదుకున్న అన్నపూర్ణ మరియు రాము దంపతులకు వారు ఇంకా ఇలాగే దానా ధర్మాలను చేయడానికి నా తల్లి లలితాదేవి మిక్కిలి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్ధిస్తూ..

🌼 ఈరోజు అన్నదానానికి కారణ భూతుడైన చిరంజీవి *పవన్ కుమార్* ఇలాంటి జన్మదినాలను ఎన్నో చేసుకోవడానికి నా తల్లి లలితాంబిక ఆయుస్షుని ప్రసాదించాలని ప్రార్ధిస్తూ ఆశీర్వదించడమైనది.

Address

Lalitha Charitable Trust
Palasa
532221

Alerts

Be the first to know and let us send you an email when Lalitha Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Lalitha Charitable Trust:

Share