10/05/2024
నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల రాజు గారికి మద్దతుగా నెల్లూరు నర్తకి సెంటర్ లో దళిత ఆత్మ గౌరవ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ శ్రీ దేవకుమార్ రెడ్డి గారు, జాతీయ చైర్మన్ ఎస్సీ విభాగం, ఏఐసీసీ శ్రీ రాజేష్ లీలోథియా గారు, అధ్యక్షుడు, విడుతలై చిరుతైగల్ కట్చి శ్రీ తోల్ తిరుమావళవన్ గారు, అధ్యక్షుడు, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ శ్రీ కె. సెల్వపెరుంతగై గారు, MLC, కర్ణాటక శ్రీ H.P సుధామ్ దాస్, ప్రధాన కార్యదర్శి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ శ్రీ అద్దంకి దయాకర్, అధ్యక్షుడు, తెలంగాణ మాదిగ దండోరా శ్రీ సతీష్ మాదిగ గారు, వాద్గామ్ MLA, వర్కింగ్ ప్రెసిడెంట్, గుజరాత్ కాంగ్రెస్ కమిటీ శ్రీ జిగ్నేష్ మేవాని గారు, సామజిక కార్యకర్త & AICC కార్యదర్శి (తమిళనాడు) డాక్టర్ శ్రీవెల్ల ప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శి, SC - ST ఆఫీసర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ ప్రొఫెసర్ బి. బాబురావు గారు పాల్గుని కొప్పుల రాజు గారిని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.