24/04/2026
23-04-2026 విడవలూరు మనసేవా సంస్థ ద్వారా 153వ నేత్రదాత
ఏకుల్లు సీశీలమ్మ గారు 50సం
ఏకుల్లు రమణయ్యగారి ధర్మపత్ని
కామాక్షి నగర్, విడవలూరు
22వ తేది బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందగా ఆమె నేత్రాలను దానంచేసి మరో ఇద్దరు అంథుల జీవితాల్లో వెలుగులు నింపిన వారి కుటుంబ సభ్యులకు మా ధన్యవాదాలు