26/07/2026
ది:26-07-2026 నాడు నందిగామ మండలం పెద్దవరం గ్రామములోని పారి యోహాను (65)సo ! అనారోగ్యం కారణంగా మరణించినారు,కావునా గ్రామ లో ఉన్న స్వచ్చంద సంస్థ " *కంపాషన్ కమ్యూనిటీ అఫ్ సర్వీసెస్ పెద్దవరం* "(సి.సి.యస్.పి). సంస్థ సభ్యులు, మృతుని కుటుంభాన్ని పరామర్శించి, అనంతరం మృతిని కుటుంబానికి సంస్థా తరుపు నుండి 4000/- ఆర్ధిక సహాయాన్ని మృతి ని కుమారుడు అబ్రహం
కి చెక్ రూపంలో అందజేశారు,ఈ కార్యక్రమము బుజ్జి బాబు, రమేష్ ,రామారావు, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.