Gsrfoundationrkp

Gsrfoundationrkp Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gsrfoundationrkp, Non-Governmental Organization (NGO), RAMAKRISHNAPUR, Mancherial.

05/03/2023







పెద్దపల్లి జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారి చిన్న తమ్ముడు ఠాగూర్ శైలేందర్ గారు అకస్మితం...
04/03/2023

పెద్దపల్లి జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారి చిన్న తమ్ముడు ఠాగూర్ శైలేందర్ గారు అకస్మితంగా గుండె పోటుతో మరణించగా వారి కుటుంబ సభ్యులని పార్మశించినా జి ఎస్ ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజారమేష్ బాబు కాంగ్రేస్ పార్టీ సేవాదళ్ ఉపాధ్యక్షుడు ఎండీ పాషా 🙏🙏

మందమర్రి ఎమ్మెల్యే కాలనీ లో సహాయం డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం, GSR ఫౌండేషన్.చెన్నూరు నియోజకవర్గం లోనీ  మందమర్రి మండలం ...
04/03/2023

మందమర్రి ఎమ్మెల్యే కాలనీ లో సహాయం డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం, GSR ఫౌండేషన్.

చెన్నూరు నియోజకవర్గం లోనీ మందమర్రి మండలం మందమర్రి గ్రామం ఎమ్మెల్యే కాలనీ లోని నాగల రజ్జాన్న నీరు పేద కుటుంబం మరియు అనారోగ్యం తో బాధపడుతున్న సంగతి స్థానికులు పాషా,హరీష్ జి ఎస్ఆర్ ఫౌండేషన్ డాక్టర్ రాజా రమేష్ బాబు కు తెలుపగా వారి రజ్జన్నా ఇంటికి వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారికి 25కేజీల బియ్యం, కార్చులకు కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
అనంతరం GSR ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ రాజ రమేష్ బాబు మాట్లాడుతూ రాజ్జాన్న గుండె, కిడ్నీ మరియు కాలేయం పనితీరు తగ్గిందని వారి వెంఠనే మెరుగైన వైద్యం కోసం పెద్ద హాస్పిటల్ కి వెళ్ళాలని సుచ్చించి, వారికి వెల్లడానికి అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారు.అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇలాంటి నిరుపేద కుటుంబాల కి సేవా చేసినందుకు కాలానివాసులు ధన్యవాదములు తెలిపారు
అలాగే వారి కుమారుడిని మంచిగా చదువు కోవాలని జీవితం లో ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలని కోరారు.

సింగరేణి ప్రాంతం లో పుట్టి పెరగడం మరి ముఖ్యముగా మందమర్రి లో సేవే చేసే భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కచ్చితంగా రాజ్జన్నా కుట్టంబానికి తోడు వుంట్టమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ పాషా, బద్రి సతీష్,ఉపలపు సురేష్, ప్రకాష్, అశోక్, హరీష్, రాజు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

భీమరం మండలం లో పలు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు - డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం GSR ఫౌండేషన్ చెన్నూరు నియోజకవర్గం లోని భీమా...
03/03/2023

భీమరం మండలం లో పలు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు - డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం GSR ఫౌండేషన్

చెన్నూరు నియోజకవర్గం లోని భీమారం మండలంలో భీమారం గ్రామంలోని ఎస్సి కాలనీలో నివసిస్తున్నటువంటి నిరుపేద కుటుంబ మైనటువంటి అలుగునూరి మల్లయ్య నర్సమ్మ కొంత కాలం నుండి నిస్సహాయ స్థితిలో ఉంటూ ఎటువంటి సహాయం అందలేక ఉండటంతో వారి యొక్క ఇబ్బందులను గ్రహించి గ్రామంలోని దాసరి ప్రకాష్, దాసరి ప్రవీణ్ చెప్పగా వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని జిఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజా రమేష్ బాబు గారి ఆ యొక్క కుటుంబానికి ఈరోజు 25 కిలోల బియ్యం మరియు నిత్యవసర సామాను అందించి అలాగే ప్రతి నెల వారికి బియ్యము మరియు నిత్యవసర సామాను అందిస్తామని గ్రామ పెద్దలతో కలిసి సమీక్షించి మాట ఇవ్వడం జరిగింది.

అలాగే దాసరి లక్ష్మి తన భర్త చనిపోయి అయిదుగురు పిల్లలతో వారి జీవనం గడపడానికి ఇబ్బందిగా ఉందని చెప్పగా డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం వారి ఇంటికి వెళ్ళి వారికి 50కేజీల బియ్యం మరియు నిత్యవసర వస్తువుల అందించారు.

అలాగే గ్రామంలోని కొండగోర్ల రాజాకర్ణ ఆరోగ్య పరిస్తతి బాగాలేదని గ్రామ పెద్దలు GSR ఫౌండేషన్ దృష్టికి తీసుకురాగా ఆ యొక్క కుటుంబానికి 25 కిలోల బియ్యం మరియు ఖర్చులకు కొంత డబ్బును ఇచ్చి, అలాగే మెరుగైన వైద్యం కోసం మంచి ఆసుపత్రి లో ఉన్న వైధ్యలతో మాట్లాడి మెరుగైన చికిత్స అధిస్తాని, అన్నివేళలా మా GSR ఫౌండేషన్ తోడుగా ఉంటుందని చెప్పడం జరిగింది

ఈ కార్యక్రమంలో భీమారం మండలం పెద్దలు నరేందర్, లాజర్ దుర్గం, పూసాల రమేష్, రవీందర్,నరేష్, కాంగ్రెస్ సేవాదళ్ ఉపాధ్యక్షులు పాషా, జి ఎస్ ఆర్ ఫౌండేషన్ టీం సభ్యులు ఉప్పులకు సురేష్, భూతగడ్డ రమేష్, ఉదయ్, వేణు, ప్రకాష్, వంశీ, అశోక్, తదితరులు పాల్గొన్నారు

భిమారంలో చలి వేంద్రం  ఏర్పాటు - డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం GSR ఫౌండేషన్.చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలంలో భీమార...
03/03/2023

భిమారంలో చలి వేంద్రం ఏర్పాటు - డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం GSR ఫౌండేషన్.

చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలంలో భీమారం గ్రామం ఐభి చౌరస్తాలో ఈరోజు జి ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజా రమేష్ బాబు చేతుల మీదుగా చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం GSR ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకు ప్రజలకు వేసవి కాలం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు భీమారం గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినదని, ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకు మరియు ముఖ్యంగా GSR ఫౌండేషన్ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అక్కయ్య స్వర్గీయ గోడిశెల సురేఖ రాజ్ గారి జ్ఞాపకార్థం ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఒక్క సింగరేణి కార్మికుని బిడ్డగా నేను పుట్టి పెరిగిన ప్రాంత ప్రజలకు ముఖ్యముగా ఇబ్బందిలో ఉన్న చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు మా వంతుగా సహాయ సహకారాలు అందించడం ఒక గొప్ప అవకాశం మరియు అదృష్టంగా భావిస్తూన్నాననీ ఇటు గ్రామ పెద్దలకు, ప్రజలకు అటు భగవంతుడికి ఎప్పుడు రుణపడి ఉన్నటానని తెలిపారు.
స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసే ఏ స్వచ్ఛంద సేవ సమితి అయినా ఫౌండేషన్ అయినా ఏ ఒక్క రాజకీయ పార్టీకి గాని రాజకీయ నాయకుడిని గాని పోటీ కాదని మరి ముఖ్యంగా జిఎస్సార్ ఫౌండేషన్ ఏ ఒక్క నాయకునిగాని ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విమర్శించబోదని మరి ముఖ్యంగా సేవా అనే ఒక ఆలోచనతోని మాత్రమే ముందుకెళ్తుందని తెలియజేశారు.
ఈ ఒక్క కార్యక్రమం నా ఒక్కడితోటి సాధ్యం కాదు అని, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ప్రతి కార్యక్రమంలో అన్ని విధాల సాహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రునికి GSR ఫౌండేషన్ సభ్యులకి వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు. సాధ్యమైనంత వరకు చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రతి మండలాల్లో చలివేంద్రం ఏర్పాటు చేసి తద్వారా ఈ యొక్క వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వంతుగా కచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ యొక్క కార్యక్రమాలకు గ్రామ పెద్దలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాతో ఉండి ప్రజలకు సేవ చేసుకునే ఆ గొప్ప అవకాశాన్ని ఇటు మా GSR ఫౌండేషన్ కు మరియు గ్రామ పెద్దలకు చెందే విధంగా అందరు తోడుండాలని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీమారం మండలం పెద్దలు అయిల నరేందర్, లాజర్ దుర్గం, పూసల రమేష్,రవీందర్,కొక్కుల నరేష్, కాంగ్రెస్ సేవాదళ్ ఉపాధ్యక్షులు పాషా, GSR ఫౌండేషన్ టీమ్ సభ్యులు అక్కనపల్లి సురేష్, రమేష్, మురళి, ఉప్పులపు సురేష్, భూతగడ్డ రమేష్, ఉదయ్, వేణు, ప్రకాష్, వంశి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.భిమారంలో చలి వేంద్రం ఏర్పాటు - డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం GSR ఫౌండేషన్.

చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలంలో భీమారం గ్రామం ఐభి చౌరస్తాలో ఈరోజు జి ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజా రమేష్ బాబు చేతుల మీదుగా చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం GSR ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకు ప్రజలకు వేసవి కాలం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు భీమారం గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినదని, ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకు మరియు ముఖ్యంగా GSR ఫౌండేషన్ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అక్కయ్య స్వర్గీయ గోడిశెల సురేఖ రాజ్ గారి జ్ఞాపకార్థం ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఒక్క సింగరేణి కార్మికుని బిడ్డగా నేను పుట్టి పెరిగిన ప్రాంత ప్రజలకు ముఖ్యముగా ఇబ్బందిలో ఉన్న చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు మా వంతుగా సహాయ సహకారాలు అందించడం ఒక గొప్ప అవకాశం మరియు అదృష్టంగా భావిస్తూన్నాననీ ఇటు గ్రామ పెద్దలకు, ప్రజలకు అటు భగవంతుడికి ఎప్పుడు రుణపడి ఉన్నటానని తెలిపారు.
స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసే ఏ స్వచ్ఛంద సేవ సమితి అయినా ఫౌండేషన్ అయినా ఏ ఒక్క రాజకీయ పార్టీకి గాని రాజకీయ నాయకుడిని గాని పోటీ కాదని మరి ముఖ్యంగా జిఎస్సార్ ఫౌండేషన్ ఏ ఒక్క నాయకునిగాని ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విమర్శించబోదని మరి ముఖ్యంగా సేవా అనే ఒక ఆలోచనతోని మాత్రమే ముందుకెళ్తుందని తెలియజేశారు.
ఈ ఒక్క కార్యక్రమం నా ఒక్కడితోటి సాధ్యం కాదు అని, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ప్రతి కార్యక్రమంలో అన్ని విధాల సాహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రునికి GSR ఫౌండేషన్ సభ్యులకి వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు. సాధ్యమైనంత వరకు చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రతి మండలాల్లో చలివేంద్రం ఏర్పాటు చేసి తద్వారా ఈ యొక్క వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వంతుగా కచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ యొక్క కార్యక్రమాలకు గ్రామ పెద్దలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాతో ఉండి ప్రజలకు సేవ చేసుకునే ఆ గొప్ప అవకాశాన్ని ఇటు మా GSR ఫౌండేషన్ కు మరియు గ్రామ పెద్దలకు చెందే విధంగా అందరు తోడుండాలని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీమారం మండలం పెద్దలు అయిల నరేందర్, లాజర్ దుర్గం, పూసల రమేష్,రవీందర్,కొక్కుల నరేష్, కాంగ్రెస్ సేవాదళ్ ఉపాధ్యక్షులు పాషా, GSR ఫౌండేషన్ టీమ్ సభ్యులు అక్కనపల్లి సురేష్, రమేష్, మురళి, ఉప్పులపు సురేష్, భూతగడ్డ రమేష్, ఉదయ్, వేణు, ప్రకాష్, వంశి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.భిమారంలో చలి వేంద్రం ఏర్పాటు - డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం GSR ఫౌండేషన్.

చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలంలో భీమారం గ్రామం ఐభి చౌరస్తాలో ఈరోజు జి ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజా రమేష్ బాబు చేతుల మీదుగా చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం GSR ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకు ప్రజలకు వేసవి కాలం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు భీమారం గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినదని, ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకు మరియు ముఖ్యంగా GSR ఫౌండేషన్ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అక్కయ్య స్వర్గీయ గోడిశెల సురేఖ రాజ్ గారి జ్ఞాపకార్థం ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఒక్క సింగరేణి కార్మికుని బిడ్డగా నేను పుట్టి పెరిగిన ప్రాంత ప్రజలకు ముఖ్యముగా ఇబ్బందిలో ఉన్న చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు మా వంతుగా సహాయ సహకారాలు అందించడం ఒక గొప్ప అవకాశం మరియు అదృష్టంగా భావిస్తూన్నాననీ ఇటు గ్రామ పెద్దలకు, ప్రజలకు అటు భగవంతుడికి ఎప్పుడు రుణపడి ఉన్నటానని తెలిపారు.
స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసే ఏ స్వచ్ఛంద సేవ సమితి అయినా ఫౌండేషన్ అయినా ఏ ఒక్క రాజకీయ పార్టీకి గాని రాజకీయ నాయకుడిని గాని పోటీ కాదని మరి ముఖ్యంగా జిఎస్సార్ ఫౌండేషన్ ఏ ఒక్క నాయకునిగాని ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విమర్శించబోదని మరి ముఖ్యంగా సేవా అనే ఒక ఆలోచనతోని మాత్రమే ముందుకెళ్తుందని తెలియజేశారు.
ఈ ఒక్క కార్యక్రమం నా ఒక్కడితోటి సాధ్యం కాదు అని, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ప్రతి కార్యక్రమంలో అన్ని విధాల సాహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రునికి GSR ఫౌండేషన్ సభ్యులకి వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు. సాధ్యమైనంత వరకు చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రతి మండలాల్లో చలివేంద్రం ఏర్పాటు చేసి తద్వారా ఈ యొక్క వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వంతుగా కచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ యొక్క కార్యక్రమాలకు గ్రామ పెద్దలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాతో ఉండి ప్రజలకు సేవ చేసుకునే ఆ గొప్ప అవకాశాన్ని ఇటు మా GSR ఫౌండేషన్ కు మరియు గ్రామ పెద్దలకు చెందే విధంగా అందరు తోడుండాలని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీమారం మండలం పెద్దలు అయిల నరేందర్, లాజర్ దుర్గం, పూసల రమేష్,రవీందర్,కొక్కుల నరేష్, కాంగ్రెస్ సేవాదళ్ ఉపాధ్యక్షులు పాషా, GSR ఫౌండేషన్ టీమ్ సభ్యులు అక్కనపల్లి సురేష్, రమేష్, మురళి, ఉప్పులపు సురేష్, భూతగడ్డ రమేష్, ఉదయ్, వేణు, ప్రకాష్, వంశి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.భిమారంలో చలి వేంద్రం ఏర్పాటు - డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం GSR ఫౌండేషన్.

చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలంలో భీమారం గ్రామం ఐభి చౌరస్తాలో ఈరోజు జి ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజా రమేష్ బాబు చేతుల మీదుగా చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం GSR ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకు ప్రజలకు వేసవి కాలం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు భీమారం గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినదని, ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకు మరియు ముఖ్యంగా GSR ఫౌండేషన్ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అక్కయ్య స్వర్గీయ గోడిశెల సురేఖ రాజ్ గారి జ్ఞాపకార్థం ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఒక్క సింగరేణి కార్మికుని బిడ్డగా నేను పుట్టి పెరిగిన ప్రాంత ప్రజలకు ముఖ్యముగా ఇబ్బందిలో ఉన్న చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు మా వంతుగా సహాయ సహకారాలు అందించడం ఒక గొప్ప అవకాశం మరియు అదృష్టంగా భావిస్తూన్నాననీ ఇటు గ్రామ పెద్దలకు, ప్రజలకు అటు భగవంతుడికి ఎప్పుడు రుణపడి ఉన్నటానని తెలిపారు.
స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసే ఏ స్వచ్ఛంద సేవ సమితి అయినా ఫౌండేషన్ అయినా ఏ ఒక్క రాజకీయ పార్టీకి గాని రాజకీయ నాయకుడిని గాని పోటీ కాదని మరి ముఖ్యంగా జిఎస్సార్ ఫౌండేషన్ ఏ ఒక్క నాయకునిగాని ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విమర్శించబోదని మరి ముఖ్యంగా సేవా అనే ఒక ఆలోచనతోని మాత్రమే ముందుకెళ్తుందని తెలియజేశారు.
ఈ ఒక్క కార్యక్రమం నా ఒక్కడితోటి సాధ్యం కాదు అని, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ప్రతి కార్యక్రమంలో అన్ని విధాల సాహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రునికి GSR ఫౌండేషన్ సభ్యులకి వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు. సాధ్యమైనంత వరకు చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రతి మండలాల్లో చలివేంద్రం ఏర్పాటు చేసి తద్వారా ఈ యొక్క వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వంతుగా కచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ యొక్క కార్యక్రమాలకు గ్రామ పెద్దలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాతో ఉండి ప్రజలకు సేవ చేసుకునే ఆ గొప్ప అవకాశాన్ని ఇటు మా GSR ఫౌండేషన్ కు మరియు గ్రామ పెద్దలకు చెందే విధంగా అందరు తోడుండాలని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీమారం మండలం పెద్దలు అయిల నరేందర్, లాజర్ దుర్గం, పూసల రమేష్,రవీందర్,కొక్కుల నరేష్, కాంగ్రెస్ సేవాదళ్ ఉపాధ్యక్షులు పాషా, GSR ఫౌండేషన్ టీమ్ సభ్యులు అక్కనపల్లి సురేష్, రమేష్, మురళి, ఉప్పులపు సురేష్, భూతగడ్డ రమేష్, ఉదయ్, వేణు, ప్రకాష్, వంశి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

27/02/2023






బేజుగాం  స్వరూపరాణి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను - డాక్టర్ రాజా రమేష్ బాబు, GSR ఫౌండేషన్.రామకృష్ణాపూర్ లోని స్థా...
26/02/2023

బేజుగాం స్వరూపరాణి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను - డాక్టర్ రాజా రమేష్ బాబు, GSR ఫౌండేషన్.

రామకృష్ణాపూర్ లోని స్థానిక 20వ వార్డుకు చెందినా బేజుగాం స్వరూపరాణి ఈ రోజు ఉదయం పరమపదించిన బాధాకరమైన సమయములో అక్కడి పెద్దలు GSR ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్ బాబు కి విషయము తెలుపగా వారు వచ్చి కుట్టుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి తెలిపి వారికి దహన సంస్కారాలకు నాలుగు వేల రూపాయలు సహాయం చెయ్యడం జరిగినది.
డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ GSR ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసే భాగ్యం కలిగినందుకు ఆ భగవంతుడికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని చెప్పారు.
అక్కయ్య స్వర్గీయ సురేఖ రాజ్ గారి జ్ఞాపకార్థం ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఇబ్బందిలో ఉన్నవారికి తమ వంతుగా సహాయం చెయ్యటం అదృష్టంగా భావిస్తున్నాము అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం బద్రి సతీష్, కాటుకం నాగరాజు,కిరణ్ కుమార్, ఉప్పులపు సురేష్, ప్రకాష్, వంశి, శ్రీకాంత్,రమేష్, అశోక్,అక్కడి పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Address

RAMAKRISHNAPUR
Mancherial
504301

Telephone

+918332975225

Website

Alerts

Be the first to know and let us send you an email when Gsrfoundationrkp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gsrfoundationrkp:

Share