08/11/2024
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పి సి ఐ డి & కార్మికశాఖ, చైతన్య స్వచ్చంద సేవ సంస్థ, సంయుక్తంగా ఆపరేషన్ స్వేచ్ఛ ఫేస్ 3 బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకై ప్రత్యేక తనిఖీ కార్యక్రమం 8-11-2024 నిర్వహించడం జరిగింది....
ఈ కార్యక్రమం లో చైల్డ్ లేబర్ లను గుర్తించి వారికి కౌన్సిల్లింగ్ ఇవ్వడం అండ్ వారిపై తగు సెక్షన్స్ లకింద కేసు కట్టడం జరిగింది....
ఈ కార్యక్రమం లో భాగంగా డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమీషనర్ లేబర్ శ్రీ డి. వి. రంగరాజు గారు, లేబర్ ఆఫీసర్ ఇర్ఫాన్ గారు, ఐ సి డి ఎస్ సూపర్వైసర్ ఎస్ శాంతమ్మ గారు, ఐ సి పి ఎస్ పి ఓ వెంకటరవికుమార్, చైతన్య స్వచ్చంద సేవ సంస్థ ఫౌండర్ కమ్ చైర్మన్ ఎం. పి ఆనందన్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ కృష్ణచరణ్, సంస్థ సిబ్బంది, ర్ ఇ డి స్ సంస్థ మధుకర్ గారు పాల్గొనటం జరిగింది...