Raksha welfare foundation

Raksha welfare foundation The perpose of our lives is to be happy

శింగర పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 23 సంవత్సరాల కార్తిక్ కుమార్ గారు పుట్టిన రోజు నుంచి శారీరక మానసిక దివ్యాంగులు. ఈ కు...
28/05/2026

శింగర పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 23 సంవత్సరాల కార్తిక్ కుమార్ గారు పుట్టిన రోజు నుంచి శారీరక మానసిక దివ్యాంగులు. ఈ కుటుంబ సభ్యుల కోసం రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పోలేపల్లె రంగ జనార్ధన గారు, శ్రీమతి రామ లక్ష్మీ గార్ల ఆర్థిక సహాయం తో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలు అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు మరియు ఇరుగు పొరుగు వారు పాల్గొన్నారు.

బేస్తవారి పేట మండలం సింగ సాని పల్లె గ్రామం లో నివాసం ఉంటున్న దూదొడ్డి సోయమ్మ  గారికి (68 సంవత్సరాలు) రక్త హీనత తో భాద పడ...
17/05/2026

బేస్తవారి పేట మండలం సింగ సాని పల్లె గ్రామం లో నివాసం ఉంటున్న దూదొడ్డి సోయమ్మ గారికి (68 సంవత్సరాలు) రక్త హీనత తో భాద పడుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో శ్రీ పోలేపల్లి రంగ మధు సూదన గారు, శ్రీమతి సుప్రజ గార్ల ఆర్థిక సహకారం తో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు, దుప్పటి అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, సుబ్బ రంగయ్య గారు,లక్ష్మి రాజ్యం గార్లు పాల్గొన్నారు.

అక్కల రెడ్డి పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 65 సంవత్సరాల మడమల రాజు గారు ఎలక్ట్రిసియన్ పని చేసీ తన ఇద్దరి పిల్లలను చదివిస్...
10/05/2026

అక్కల రెడ్డి పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 65 సంవత్సరాల మడమల రాజు గారు ఎలక్ట్రిసియన్ పని చేసీ తన ఇద్దరి పిల్లలను చదివిస్తున్నారు. ఈ కుటుంబ సభ్యుల కోసం రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పోలేపల్లె సుబ్బరంగయ్య గారు, శ్రీమతి లక్ష్మీ రాజ్యం గార్ల ఆర్థిక సహాయం తో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలు అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, లక్ష్మీ జర్షిత, చర్వి రక్షిత, సామ్యూల్ పాస్టర్ పాల్గొన్నారు.

శ్రీ నెమలి గుండ్ల రంగ స్వామి ఆలయ ప్రాంగణం లో, గిద్దలూరు లో కనిపించిన కొంత మంది వృద్ధులకు రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యం...
26/04/2026

శ్రీ నెమలి గుండ్ల రంగ స్వామి ఆలయ ప్రాంగణం లో, గిద్దలూరు లో కనిపించిన కొంత మంది వృద్ధులకు రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పోలేపల్లె రంగ జనార్ధన గారు, శ్రీమతి రామ లక్ష్మీ గార్ల ఆర్థిక సహాయం తో గొడుగు , వాటర్ బాటిల్ అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సింగసాని పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 65 సంవత్సరాల మండ్ల నాగమ్మ  కుమారుడు రెండు నెలల క్రితం మోటార్ సైకిల్ ప్రమాదం లో గా...
19/04/2026

సింగసాని పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 65 సంవత్సరాల మండ్ల నాగమ్మ కుమారుడు రెండు నెలల క్రితం మోటార్ సైకిల్ ప్రమాదం లో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ కుటుంబ సభ్యుల కోసం రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పోలేపల్లె సుబ్బరంగయ్య గారు, శ్రీమతి లక్ష్మీ రాజ్యం గార్ల ఆర్థిక సహాయం తో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలు అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

బేస్తవారి పేట మండలం సింగసాని పల్లె గ్రామం లో  నివాసం ఉంటున్న నల్లబోతుల వెంకటమ్మ (68 సంవత్సరాలు). వయసు రీత్యా పని చేసుకొన...
08/03/2026

బేస్తవారి పేట మండలం సింగసాని పల్లె గ్రామం లో నివాసం ఉంటున్న నల్లబోతుల వెంకటమ్మ (68 సంవత్సరాలు). వయసు రీత్యా పని చేసుకొని జీవించ లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వీరికి మా రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు సరస్వతి కాలేజీ ల డైరక్టర్ శ్రీ రమణా రెడ్డి గారి ఆర్థిక సహకారం తో నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, సుబ్బ రంగయ్య గారు, లక్ష్మీ జర్షిత, చర్వి రక్షిత పాల్గొన్నారు.

బేస్తవారి పేట మండలం సింగసాని పల్లె గ్రామం లో ఒంటరి గా నివాసం ఉంటున్న మండ్ల పీరమ్మ (72 సంవత్సరాలు). సరిగా నిలబడ లేదు. వణు...
01/03/2026

బేస్తవారి పేట మండలం సింగసాని పల్లె గ్రామం లో ఒంటరి గా నివాసం ఉంటున్న మండ్ల పీరమ్మ (72 సంవత్సరాలు). సరిగా నిలబడ లేదు. వణుకుడు జబ్బు వల్ల తన పని కూడా చేసుకోలేని దీన స్థితి. వీరికి మా రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు సరస్వతి కాలేజీ ల డైరక్టర్ శ్రీ రమణా రెడ్డి గారి ఆర్థిక సహకారం తో నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు, దుప్పటి అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, సుబ్బ రంగయ్య గారు, లక్ష్మి రాజ్యం గారు, జర్షిత, చర్వి రక్షిత పాల్గొన్నారు.

సింగసాని పల్లె గ్రామం లో ఒంటరి గా నివాసం ఉంటున్న 71 సంవత్సరాల మల్ల చెన్నమ్మ గారు వయసు రీత్యా పనులు చేసే శక్తి లేక ఇబ్బంద...
22/02/2026

సింగసాని పల్లె గ్రామం లో ఒంటరి గా నివాసం ఉంటున్న 71 సంవత్సరాల మల్ల చెన్నమ్మ గారు వయసు రీత్యా పనులు చేసే శక్తి లేక ఇబ్బంది పడుతున్నారు. వీరికి మా రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానం శ్రీ జీవన్ రెడ్డి 11 వ పుట్టిన రోజు సందర్భం గా తల్లిదండ్రులు శ్రీ మానం శ్రీనివాస రెడ్డి (స్కూల్ అసిస్టెంట్, తాటి చర్ల) గారు, శ్రీమతి జయ భారతి (టీచర్, త్రిపురాంతకం) గార్ల ఆర్థిక సహకారం తో నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సర్విరెడ్డి పల్లె గ్రామం లో  నివాసం ఉంటున్న దగ్గుబాటి సుబ్బయ్య గారు (37 సంవత్సరాలు) నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమా...
15/02/2026

సర్విరెడ్డి పల్లె గ్రామం లో నివాసం ఉంటున్న దగ్గుబాటి సుబ్బయ్య గారు (37 సంవత్సరాలు) నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం వల్ల రెండు కాళ్లు చలనం లేకుండా భాద పడుతున్నారు . వీరి భార్య నే అతనిని చూసుకుంటూ పనికి వెళ్లి ఇద్దరు పిల్లలును, కుటుంబం ను పోషించుకుంటుంది . వీరికి రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పోలేపల్లె రంగ మధు సూదన, శ్రీమతి సుప్రజ గార్ల ఆర్థిక సహకారం తో నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు అంద చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, సుబ్బ రంగయ్య గారు, లక్ష్మీ రాజ్యం గార్లు పాల్గొన్నారు.

అంకి రెడ్డి పల్లె గ్రామం లో  నివాసం ఉంటున్న 65 సంవత్సరాల బావిగల్ల మేరీ గారు క్రింద పడి కాలు విరిగి ఇబ్బంది పడుతున్నారు. ...
08/02/2026

అంకి రెడ్డి పల్లె గ్రామం లో నివాసం ఉంటున్న 65 సంవత్సరాల బావిగల్ల మేరీ గారు క్రింద పడి కాలు విరిగి ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి ఆదాయం లేక పోవటం వలన ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. వీరికి శ్రీ పోలేపల్లె రంగ జనార్ధన శ్రీమతి రామ లక్ష్మి గార్ల ఆర్థిక సహకారం తో నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, దుప్పటి అంద చేయటం జరిగింది. ఇరుగు పొరుగు వారికి స్వీట్స్ ను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, రామ లక్ష్మి, లక్ష్మి జర్షిత, చర్వి రక్షిత, ఇరుగు పొరుగు వారు పాల్గొన్నారు.

Address

Ranga Madhu Complex
Komarolu
523373

Telephone

+918074430408

Website

Alerts

Be the first to know and let us send you an email when Raksha welfare foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share