Raksha welfare foundation

Raksha welfare foundation The perpose of our lives is to be happy

అయ్యవారి పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 86 సంవత్సరాల మారెళ్ళ లక్ష్మమ్మ  గారి పూరి గుడిసె  పది రోజుల క్రితం నిప్పురవ్వలు ప...
06/09/2026

అయ్యవారి పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 86 సంవత్సరాల మారెళ్ళ లక్ష్మమ్మ గారి పూరి గుడిసె పది రోజుల క్రితం నిప్పురవ్వలు పడి కాలిపోయింది. ఈ కుటుంబ సభ్యుల కోసం రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పోలేపల్లె సుబ్బ రంగయ్య గారు, శ్రీమతి లక్ష్మీ రాజ్యం గార్ల ఆర్థిక సహాయం తో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలు అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, జర్షిత , రక్షిత మరియు ఇరుగు పొరుగు వారు పాల్గొన్నారు.

అర్థవీడు ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు అందరికీ రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో నా( రంగ ...
19/08/2026

అర్థవీడు ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు అందరికీ రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో నా( రంగ జనార్ధన) తల్లి దండ్రులు శ్రీ పోలేపల్లె సుబ్బ రంగయ్య, శ్రీమతి లక్ష్మి రాజ్యం గార్ల ఆర్థిక సహాయం తో ఎగ్జామ్ ప్యాడ్ లను అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.

అర్థవీడు శ్రీ రాముల వారి ఆలయం ఎనిమిది సంవత్సరాలు నుండి పురోహితులు గా ఉన్న మోహన కృష్ణ రావు గారికి దైవ ప్రసాదం  తయారీ నిమి...
27/07/2026

అర్థవీడు శ్రీ రాముల వారి ఆలయం ఎనిమిది సంవత్సరాలు నుండి పురోహితులు గా ఉన్న మోహన కృష్ణ రావు గారికి దైవ ప్రసాదం తయారీ నిమిత్తం రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో నా( రంగ జనార్ధన) తల్లి దండ్రులు శ్రీ పోలేపల్లె సుబ్బ రంగయ్య, శ్రీమతి లక్ష్మి రాజ్యం గార్ల ఆర్థిక సహాయం తో బియ్యం, బెల్లం , చెక్కర, శనగ పప్పులు...... అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.

కొమరోలు పంచాయతీ లో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్న గుర్రం మరియమ్మ గారి కుమారుని వివాహ నిమిత్తం చర్వి రక్షిత పుట్ట...
20/07/2026

కొమరోలు పంచాయతీ లో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్న గుర్రం మరియమ్మ గారి కుమారుని వివాహ నిమిత్తం చర్వి రక్షిత పుట్టిన రోజు సందర్భం గా తల్లి దండ్రులు శ్రీ రంగ జనార్ధన, శ్రీమతి రామ లక్ష్మి గార్ల ఆర్థిక సహాయం తో బియ్యం , కొంత నగదు అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, రామ లక్ష్మి, జర్షిత , రక్షిత పాల్గొన్నారు.

తాతిరెడ్డి పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 46 సంవత్సరాల వెంకటేశ్వర్లు గారు మూడు నెలల నుండి పక్ష వాతం తో భాద పడుతున్నారు.ఈ ...
05/07/2026

తాతిరెడ్డి పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 46 సంవత్సరాల వెంకటేశ్వర్లు గారు మూడు నెలల నుండి పక్ష వాతం తో భాద పడుతున్నారు.ఈ కుటుంబ సభ్యుల కోసం రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పోలేపల్లె సుబ్బ రంగయ్య గారు, శ్రీమతి లక్ష్మీ రాజ్యం గార్ల ఆర్థిక సహాయం తో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలు అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, జర్షిత , రక్షిత మరియు ఇరుగు పొరుగు వారు పాల్గొన్నారు.

సింగసాని పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 55 సంవత్సరాల  కాశమ్మ  కుమారుడు రెండు నెలల క్రితం మోటార్ సైకిల్ ప్రమాదం లో స్వర్గస...
28/06/2026

సింగసాని పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 55 సంవత్సరాల కాశమ్మ కుమారుడు రెండు నెలల క్రితం మోటార్ సైకిల్ ప్రమాదం లో స్వర్గస్తులైనారు. అప్పటి నుండి పక్ష వాతం తో ఎడమ చేయి పని చేయక పోవడం, భర్త మోకాళ్ల నొప్పుల తో నిలబడ లేని దయనీయ పరిస్థితి.ఈ కుటుంబ సభ్యుల కోసం రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పోలేపల్లె రంగ మధుసూదన గారు, శ్రీమతి సుప్రజ గార్ల ఆర్థిక సహాయం తో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలు అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మోక్ష గుండం Rtc బస్ స్టాప్ లో ఒక సంవత్సరం నుండి ఒంటరిగా నివాసం ఉంటున్న 62 సంవత్సరాల చెన్నయ్య గారు శారీరక  దివ్యాంగులు. వ...
21/06/2026

మోక్ష గుండం Rtc బస్ స్టాప్ లో ఒక సంవత్సరం నుండి ఒంటరిగా నివాసం ఉంటున్న 62 సంవత్సరాల చెన్నయ్య గారు శారీరక దివ్యాంగులు. వీరికి రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పోలేపల్లె సుబ్బ రంగయ్య గారు, శ్రీమతి లక్ష్మీ రాజ్యం గార్ల ఆర్థిక సహాయం తో దుప్పటి, చొక్కా, బనియన్లు, టవలు, గొడుగు, పండ్లు, బన్ అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, సుబ్బ రంగయ్య గారు పాల్గొన్నారు.

శింగర పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 23 సంవత్సరాల కార్తిక్ కుమార్ గారు పుట్టిన రోజు నుంచి శారీరక మానసిక దివ్యాంగులు. ఈ కు...
28/05/2026

శింగర పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 23 సంవత్సరాల కార్తిక్ కుమార్ గారు పుట్టిన రోజు నుంచి శారీరక మానసిక దివ్యాంగులు. ఈ కుటుంబ సభ్యుల కోసం రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పోలేపల్లె రంగ జనార్ధన గారు, శ్రీమతి రామ లక్ష్మీ గార్ల ఆర్థిక సహాయం తో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలు అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు మరియు ఇరుగు పొరుగు వారు పాల్గొన్నారు.

బేస్తవారి పేట మండలం సింగ సాని పల్లె గ్రామం లో నివాసం ఉంటున్న దూదొడ్డి సోయమ్మ  గారికి (68 సంవత్సరాలు) రక్త హీనత తో భాద పడ...
17/05/2026

బేస్తవారి పేట మండలం సింగ సాని పల్లె గ్రామం లో నివాసం ఉంటున్న దూదొడ్డి సోయమ్మ గారికి (68 సంవత్సరాలు) రక్త హీనత తో భాద పడుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో శ్రీ పోలేపల్లి రంగ మధు సూదన గారు, శ్రీమతి సుప్రజ గార్ల ఆర్థిక సహకారం తో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు, దుప్పటి అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, సుబ్బ రంగయ్య గారు,లక్ష్మి రాజ్యం గార్లు పాల్గొన్నారు.

అక్కల రెడ్డి పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 65 సంవత్సరాల మడమల రాజు గారు ఎలక్ట్రిసియన్ పని చేసీ తన ఇద్దరి పిల్లలను చదివిస్...
10/05/2026

అక్కల రెడ్డి పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 65 సంవత్సరాల మడమల రాజు గారు ఎలక్ట్రిసియన్ పని చేసీ తన ఇద్దరి పిల్లలను చదివిస్తున్నారు. ఈ కుటుంబ సభ్యుల కోసం రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పోలేపల్లె సుబ్బరంగయ్య గారు, శ్రీమతి లక్ష్మీ రాజ్యం గార్ల ఆర్థిక సహాయం తో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలు అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, లక్ష్మీ జర్షిత, చర్వి రక్షిత, సామ్యూల్ పాస్టర్ పాల్గొన్నారు.

Address

Ranga Madhu Complex
Komarolu
523373

Telephone

+918074430408

Website

Alerts

Be the first to know and let us send you an email when Raksha welfare foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share