08/06/2026
రైల్వే కోడూరు నియోజకవర్గం
ఓబులవరిపల్లి మండలం కొత్త మంగంపేట వాస్తవ్యులు కోటసుబ్బనగారి వెంకటరమణ గారికి రూ69,214/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వారి నివాసం వద్ద *రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు, టీడీపీ పార్టీ ఇంచార్జ్ & KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి తనయుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* అందజేశారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నేతలు పాల్గొన్నారు.