Mukka Sai Vikas Reddy

Mukka Sai Vikas Reddy State Leader, Telugu Desam Party

మంగళం పల్లి గ్రామంలో ఘనంగా ఎన్డీఏ కూటమి ‘ఇంటింటికీ సంక్షేమం’ కార్యక్రమంముఖ్య అతిథులుగా హాజరైన యువనేత ముక్కా సాయి వికాస్ ...
07/08/2026

మంగళం పల్లి గ్రామంలో ఘనంగా ఎన్డీఏ కూటమి ‘ఇంటింటికీ సంక్షేమం’ కార్యక్రమం

ముఖ్య అతిథులుగా హాజరైన యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు

*​కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ డోర్-టు-డోర్ ప్రచారం*

​తిరుపతి జిల్లా ఓబులువారిపల్లి మండలం మంగళం పల్లి మరియు హరిజనవాడ గ్రామంలో నేడు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ‘డోర్ టు డోర్’ (ఇంటింటి ప్రచారం) కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్, కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు*, హాజరయ్యారు.
*గ్రామ పంచాయతీకి విచ్చేసిన ముక్కా సాయి వికాస్ రెడ్డి గారికి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలతో ఘనస్వాగతం పలికారు*.
​ఈ సందర్భంగా ముక్కా సాయి వికాస్ రెడ్డి , కూటమి నాయకులతో కలసి గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి గడిచిన రెండేళ్ల కాలంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించిన ‘తల్లికి వందనం’ పథకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి, లబ్ధిదారులకు ఎంతో మేలు చేకూరిందని తెలిపారు.
​అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు దక్కాలనేదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, భవిష్యత్తులో కూడా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృధ్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.
​ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు స్థానిక నాయకులు, కార్యకర్తల పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

బోటుమీదపల్లి పంచాయతీ మరియు కాకర్ల వారి పల్లి గ్రామంలో ఘనంగా ఎన్డీఏ కూటమి ‘ఇంటింటికీ సంక్షేమం’ కార్యక్రమంముఖ్య అతిథులుగా ...
07/08/2026

బోటుమీదపల్లి పంచాయతీ మరియు కాకర్ల వారి పల్లి గ్రామంలో ఘనంగా ఎన్డీఏ కూటమి ‘ఇంటింటికీ సంక్షేమం’ కార్యక్రమం

ముఖ్య అతిథులుగా హాజరైన యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు

*​కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ డోర్-టు-డోర్ ప్రచారం*

​తిరుపతి జిల్లా ఓబులువారిపల్లి మండలం బోటు మీద పల్లి పంచాయతీ మరియు కాకర్ల వారిపల్లి గ్రామంలో నేడు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ‘డోర్ టు డోర్’ (ఇంటింటి ప్రచారం) కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్, కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు*, హాజరయ్యారు.
*గ్రామ పంచాయతీకి విచ్చేసిన ముక్కా సాయి వికాస్ రెడ్డి గారికి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలతో ఘనస్వాగతం పలికారు*.
​ఈ సందర్భంగా ముక్కా సాయి వికాస్ రెడ్డి , కూటమి నాయకులతో కలసి గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి గడిచిన రెండేళ్ల కాలంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించిన ‘తల్లికి వందనం’ పథకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి, లబ్ధిదారులకు ఎంతో మేలు చేకూరిందని తెలిపారు.
​అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు దక్కాలనేదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, భవిష్యత్తులో కూడా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృధ్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.
​ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు స్థానిక నాయకులు, కార్యకర్తల పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

G V పురం📍G V పురం గ్రామంలో ఘనంగా ఎన్డీఏ కూటమి ‘ఇంటింటికీ సంక్షేమం’ కార్యక్రమంముఖ్య అతిథులుగా హాజరైన యువనేత ముక్కా సాయి వ...
06/08/2026

G V పురం📍

G V పురం గ్రామంలో ఘనంగా ఎన్డీఏ కూటమి ‘ఇంటింటికీ సంక్షేమం’ కార్యక్రమం

ముఖ్య అతిథులుగా హాజరైన యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు

కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ డోర్-టు-డోర్ ప్రచారం

​తిరుపతి జిల్లా ఓబులువారిపల్లి మండలం G, V పురం గ్రామంలో నేడు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ‘డోర్ టు డోర్’ (ఇంటింటి ప్రచారం) కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్, కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు*, హాజరయ్యారు. గ్రామ పంచాయతీకి విచ్చేసిన ముక్కా రూపానంద రెడ్డి గారికి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలతో ఘనస్వాగతం పలికారు.
​ఈ సందర్భంగా ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు, కూటమి నాయకులతో కలసి గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి గడిచిన రెండేళ్ల కాలంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించిన ‘తల్లికి వందనం’ పథకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి, లబ్ధిదారులకు ఎంతో మేలు చేకూరిందని తెలిపారు.
​అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు దక్కాలనేదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, భవిష్యత్తులో కూడా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృధ్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు స్థానిక నాయకులు, కార్యకర్తల పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

రాళ్లచెరువపల్లి పంచాయతీలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించిన యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారుప్రజల సమస్యలు తెలుసు...
05/08/2026

రాళ్లచెరువపల్లి పంచాయతీలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించిన యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు

ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు

ఓబులవారిపల్లి మండలం రాళ్లచెరువపల్లి లో మరియు అరుంధతి వాడ, హరిజనవాడ నందు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ డోర్ టు డోర్ కార్యక్రమంలో *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు, టీడీపీ యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* పాల్గొన్నారు.

ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, విద్యుత్, పారిశుద్ధ్యం, పెన్షన్లు, రేషన్ తదితర సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను పరిశీలించి, ప్రజా సమస్య పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసి చర్యలు చేపడతామని ముక్కా సాయి వికాస్ రెడ్డి తెలిపారు.

ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకోవడం ద్వారా గ్రామాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం డోర్ టు డోర్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, అభిమానులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

పుల్లంపేట మండలం అనంతయ్య గారి పల్లి గ్రామ వాస్తవ్వులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొమ్ము సుబ్బు సుబ్బారాయుడు గారు మ...
02/08/2026

పుల్లంపేట మండలం అనంతయ్య గారి పల్లి గ్రామ వాస్తవ్వులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొమ్ము సుబ్బు సుబ్బారాయుడు గారు మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు*, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమం లో NDA కూటమి నాయుకులు పాల్కొన్నారు.

పుల్లంపేట పట్టణ వాస్తవ్యులు సింగం ఆదినారాయణ రెడ్డి గారి మనవరాలు, మరియు ఏబీ అరవింద రెడ్డి గారు, ప్రశాంతి గారి ఆహ్వానం మేర...
02/08/2026

పుల్లంపేట పట్టణ వాస్తవ్యులు సింగం ఆదినారాయణ రెడ్డి గారి మనవరాలు, మరియు ఏబీ అరవింద రెడ్డి గారు, ప్రశాంతి గారి ఆహ్వానం మేరకు వారి కుమార్తె తన్విశ్రీ రెడ్డి మొదటి పుట్టినరోజు వేడుక ఓబులువారిపల్లి మండలం ముక్కా వారిపల్లి టీటీడీ కళ్యాణ మండపం నందు జరిగింది, ఈ కార్యక్రమం హాజరైన *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్,కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు*. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు పాల్గొన్నారు.

రైల్వే కోడూరు మండలం అబ్బినాయుడుపల్లి గ్రామానికి చెందిన శ్రీ మద్దిన విజయకుమార్ గారు, శ్రీమతి లావణ్య గారి ఆహ్వానం మేరకు వా...
28/07/2026

రైల్వే కోడూరు మండలం అబ్బినాయుడుపల్లి గ్రామానికి చెందిన శ్రీ మద్దిన విజయకుమార్ గారు, శ్రీమతి లావణ్య గారి ఆహ్వానం మేరకు వారి కుమారుడు మన్వత్ మొదటి పుట్టినరోజు వేడుకలకు టీడీపీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, KUDA చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు, యువనేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిన్నారి మన్వత్‌ను ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అమరావతి ఛాంపియన్‌షిప్–2026 నియోజకవర్గ స్థాయి క్రీడాకారుల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యువనేత శ్రీ ముక్కా సా...
28/07/2026

అమరావతి ఛాంపియన్‌షిప్–2026 నియోజకవర్గ స్థాయి క్రీడాకారుల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యువనేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని పరిశీలించారు.

ఓబులవారిపల్లి మండలం చిన్నరాజుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్–2026 ఎంపిక కార్యక్రమంలో టీడీపీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, KUDA చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు యువనేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడలు, విద్య రెండింటిలోనూ రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిశుభ్రతపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కాలేజీ విద్యార్థుల ఆర్టీసీ బస్సు సమస్యలపై స్పందించిన యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు.. త్వరితగతిన పరిష్కారానికి హా...
27/07/2026

కాలేజీ విద్యార్థుల ఆర్టీసీ బస్సు సమస్యలపై స్పందించిన యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు.. త్వరితగతిన పరిష్కారానికి హామీ

రైల్వే కోడూరు నుంచి తిరుపతికి కాలేజీలకు వెళ్లే సమయంలో, అలాగే తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులు తగిన సంఖ్యలో లేకపోవడం, కొన్ని బస్సులు ఆగకుండా వెళ్లిపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పలువురు విద్యార్థులు టీడీపీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, KUDA చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారికి వినతిపత్రం ద్వారా వివరించారు.

విద్యార్థుల సమస్యలను శ్రద్ధగా విన్న ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు, వెంటనే సంబంధిత ఆర్టీసీ అధికారులతో మాట్లాడి కాలేజీ సమయాల్లో అదనపు బస్సులు నడపడమే కాకుండా, విద్యార్థులకు అవసరమైన బస్‌స్టాప్‌లలో బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరుతానని తెలిపారు. విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Address

Kadapa
Kodur
516101

Website

Alerts

Be the first to know and let us send you an email when Mukka Sai Vikas Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share