11/08/2026
ప్రజారోగ్యమే' లక్ష్యంగా కత్రం చారిటబుల్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న 'కత్రం ఆరోగ్యసేవ' విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా ఈ ఉచిత మొబైల్ ఆసుపత్రి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తున్న సిబ్బందిని అభినందించేందుకు కత్రం శ్రీకాంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది.