19/08/2026
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను జాతీయ విద్యావిధానం -2020 అనుసంధానం చేస్తూ పబ్లిక్, ప్రైవేటు, పార్టనర్షీప్ (PPP) భాగంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కీల్ యూనివర్శీటీ (YISU) వీలీనం చేయడానికి జీ.వో. నెం 97/2026 తీసుకుని వచ్చింది.
దీనివల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రదానంగా పేద విద్యార్థులు ఫీజులు పెరిగి, స్కాలర్ షిప్స్ రాకుండా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పాలిటెక్నిక్ చదివిన తర్వాత కేవలం రెడి టూ మెన్ పవర్ తరహాలో తప్ప ఉన్నత విద్యకు అవకాశం ఉండదు.
ఈ చర్యలు నిరసనగా జీ.వో. 97 రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పాటిటెక్నిక్ కళాశాలలు మందు ధర్నాలు, ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాము.
జిల్లా కేంద్రాల్లో జరిగిన నిరసనలో జిల్లా నాయకత్వం పాల్గొన్నారు.