28/04/2025
🙏🏼🚩జై శ్రీరామ్.. 🚩🙏🏼 ఆర్యనగర్ జిల్లా లక్ష్మిగూడ ప్రఖండ మామిడిపల్లి గ్రామం లోని హిందూ యువకులు విశ్వహిందూ పరిషత్ & బజరంగ్ దళ్ నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మామిడిపల్లి గ్రామ యువత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆర్యానగర్ జిల్లా అధ్యక్షులు..శ్రీమాన్ విశాల్ ప్రసాద్ అన్న గారు. ఉపాధ్యక్షులు..శ్రీమాన్ భానుప్రసాద్ అన్న గారు రావడం జరిగింది. జిల్లా సహా కార్యదర్శి లాల్ శ్రీకాంత్ గారు. లక్ష్మిగూడ ప్రఖండ అధ్యక్షులు కడారి మధుసూదన్ గారు. సహా కార్యదర్శి..కంచర్ల శ్రీకాంత్ గారు. లక్ష్మిగూడ ప్రఖండ బజరంగ్ దళ్ సంయోజక్..కళ్లెం రమాకాంత్ గారు. *కార్యకర్తలు..లొద్దిళ్ల కృష్ణా గారు, ఈరెంకి మహేందర్ గారు, అశోక్ గారు ఆనంద్,మణికాంత్, శివ యాదవ్, మల్లేష్, ప్రవీణ్, అనిల్,కళ్యాణ్, శివ, కార్తీక్, వెంకట్, సాయి, సతీష్ నాయుడు,జగదీష్, అయ్యప్ప,రాజశేఖర్, దినేష్, మరియు కార్యకర్తలు, బజరంగీలు పాల్గొనడం జరిగింది.