Varadacharya smaraka samiti

Varadacharya smaraka samiti ధర్మో రక్షతి రక్షితః

30/01/2026
14/01/2026

🙏
11/01/2026

🙏

సిద్దిపేటలో శ్రీకాంత్ నిర్వహించిన అలయ్ బలయ్ కారక్రమంలో
20/10/2024

సిద్దిపేటలో శ్రీకాంత్ నిర్వహించిన అలయ్ బలయ్ కారక్రమంలో

పట్టభద్రుల ఓటర్ జాబితా కొనసాగింపు కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వినతి పత్రంనేడు, న్యాయవాది ఎన్. హరీష్ కుమార్ గా...
15/10/2024

పట్టభద్రుల ఓటర్ జాబితా కొనసాగింపు కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వినతి పత్రం
నేడు, న్యాయవాది ఎన్. హరీష్ కుమార్ గారు 2024 పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నోటిఫికేషన్ పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వినతి పత్రం సమర్పించారు. 1955 పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల నిర్వహణ నియమాలు ప్రకారం సెప్టెంబర్ 30, 2024న ఇచ్చిన నోటీసులో అన్ని పట్టభద్రులు కొత్తగా నమోదు చేసుకోవాలని పేర్కొంది, దీనికి సంబంధించిన అభ్యంతరాలను ఆయన తన వినతిలో వివరించారు.
31(3) నియమం ప్రకారం, పట్టభద్రుల ఓటర్ జాబితాను ప్రతి ఎన్నిక ముందు సవరించాల్సి ఉంటుందని, కానీ కొత్తగా పూర్తి జాబితాను తయారు చేయడం ఆ నియమానికి వ్యతిరేకమని న్యాయవాది హరీష్ కుమార్ గారు పేర్కొన్నారు. జాబితా సవరణ అంటే కొత్త పట్టభద్రులను జోడించడం, అర్హత లేని వారిని తొలగించడం మాత్రమే. కానీ ప్రతి ఎన్నికలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి రావడం అనవసరం అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రాధాన్యాంశాలు:
1. పాత ఓటర్ లిస్టును అలాగే ఉంచి కొత్త ఓటర్లను మాత్రమే చేర్చుకొని జాబితాను సవరించాలి.
2. తిరిగి రిజిస్ట్రేషన్ చేసే విధానం పట్టభద్రులపై అదనపు భారం వేస్తుంది, ముఖ్యంగా ఉన్నత విద్యలు పొందిన ఉద్యోగులు మరియు బిజీ జీవితాల్లో ఉన్న వారు. ఒకసారి పట్టభద్రుడు అయ్యాక ఆయన జీవితాంతం అర్హత గలవాడవుతాడు కాబట్టి మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అవసరం లేదు.
3. అనవసరమైన ఖర్చు – ప్రతి ఎన్నికకు కొత్తగా ఓటర్ల జాబితా తయారు చేయడం వల్ల అధిక వనరులు వృథా అవుతున్నాయి. ఉన్న జాబితా కాపాడి, కొత్త పట్టభద్రులను మాత్రమే చేర్చడం ద్వారా ఇది తగ్గించవచ్చు.
4. పట్టభద్రుల రిజిస్ట్రేషన్లు తగ్గిపోవడం – ప్రతి ఎన్నికలో కొత్తగా నమోదు చేసుకోవడం వల్ల పట్టభద్రుల రిజిస్ట్రేషన్లు తగ్గుతున్నాయి. చాలా మంది పట్టభద్రులు, ముఖ్యంగా బిజీ జీవనశైలి గల వారు, ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనడం తప్పుకుంటున్నారు.
ప్రతిపాదనలు:
• గతపు ఓటర్ జాబితా ను కొనసాగిస్తూ, కొత్త పట్టభద్రులను చేర్చడం, అర్హత లేని వారిని తొలగించడం మాత్రమే చేయాలి.
• బూత్ స్థాయి అధికారులను (BLO) నియమించి, కొత్త పట్టభద్రులను గుర్తించి, వారి వివరాలు నమోదు చేయడం ద్వారా సులభమైన విధానాన్ని అవలంభించాలి.
వినతి పత్రం సమర్పణ అనంతరం, హరీష్ కుమార్ గారు మాట్లాడుతూ:
"ప్రతి ఎన్నికకు మళ్లీ మళ్లీ నమోదు చేయడం వల్ల పట్టభద్రుల ఓటర్ జాబితా తక్కువగా ఉండటం పట్ల ఆందోళన కలుగుతోంది. గత జాబితాను కొనసాగించి, కేవలం సవరించడంతో వోటర్ సంఖ్య మరియు ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది" అని అన్నారు.
ఈ ప్రతిపాదనను సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుని, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ విధానాన్ని పునఃపరిశీలించాలని కోరారు.
మీ
ఎన్. హరీష్ కుమార్, న్యాయవాది
9849186851

1988 లో అప్పటి ఇందూర్ విభాగ్ ( ఉమ్మడి మెదక్,ఉమ్మడి నిజామాబాద్, నిర్మల్ జిల్లా ) ప్రచారక్ శ్రీ అంగర త్రివిక్రమ్ రావు గారు...
21/08/2024

1988 లో అప్పటి ఇందూర్ విభాగ్ ( ఉమ్మడి మెదక్,ఉమ్మడి నిజామాబాద్, నిర్మల్ జిల్లా ) ప్రచారక్ శ్రీ అంగర త్రివిక్రమ్ రావు గారు, అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రచారక్ శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు, శ్రీ మంత్రి శేషా రావు గార్లతో శ్రీమాన్ నమిలకొండ వరదాచర్య గారు, వారి శ్రీమతి కమల, వారి పిల్లలు రమేష్ ( రామానుజాచార్య ) బుజ్జమ్మ వసుధ, చివరన నెమలికొండ వేణుమాధవ్.. ఫోటో.. శ్రీ దయాకర్ రెడ్డి గారు bms నాయకులు అందించారు.

ఈ రోజు రవీంద్ర భారతి లో జరిగిన పుస్తకావిష్కరణ సభలో
28/07/2024

ఈ రోజు రవీంద్ర భారతి లో జరిగిన పుస్తకావిష్కరణ సభలో

నిన్న సాయంత్రం గౌరీ శంకర్ జీ  18th స్మారకోపన్యాసం సందర్బంగా NIN లో సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది మౌనిక అరోరా గారితో
28/07/2024

నిన్న సాయంత్రం గౌరీ శంకర్ జీ 18th స్మారకోపన్యాసం సందర్బంగా NIN లో సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది మౌనిక అరోరా గారితో

Address

Hyderabad
500 ###, 501 ###, 502 ###.

Telephone

9573074919

Website

Alerts

Be the first to know and let us send you an email when Varadacharya smaraka samiti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share