16/07/2026
సింగరేణి మెడికల్ బోర్డుపై టీఆర్ఎస్, హెచ్ఎమ్ఎస్ ఘనవిజయం.
కార్మికుల డిమాండ్ల కోసం జూలై 20వ తేదీలోపు మెడికల్ బోర్డ్ నిర్వహించకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రభుత్వం స్పందించి 17, 18 తేదీల్లో మెడికల్ బోర్డ్ నిర్వహించడం టీఆర్ఎస్, హెచ్ఎమ్ఎస్ పోరాట విజయం