Mohan Rao patil praja trust

Mohan Rao patil praja trust MOHAN RAO PATIL PRAJA TRUST

20/01/2026
20/01/26 05/01/26➡️*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*  ➡ఈ...
19/01/2026

20/01/26
05/01/26

➡️*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*

➡ఈ రోజు మోహనరావు పటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో భైంసా పట్టణంలో ఉన్న వేదం తపోవన్ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
➡️ఈకార్యక్రమం ద్వారా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు చదువు పై ఆసక్తిపెంచడం,విద్యలో ప్రోత్సాహం కల్పిచడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి అని పిల్లల చదువే మా బలము –విద్యే వారి నిజమైన ఆస్తి అని *ట్రస్ట్ చైర్మన్ మోహనరావు పాటిల్* గారు మాట్లాడడo జరిగింది.

➡️అదే విధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు,మరియు ట్రస్ట్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది.

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ భైంసా*

08/01/2026*సంక్రాంతి పండగా వాతావరణాన్ని నెలకొల్పిన మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ లైబ్రరీ అభ్యర్థులు*  ఈ రోజు మోహనరావు పా...
08/01/2026

08/01/2026

*సంక్రాంతి పండగా వాతావరణాన్ని నెలకొల్పిన మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ లైబ్రరీ అభ్యర్థులు*

ఈ రోజు మోహనరావు పాటిల్ ప్రజ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీనందు వివిధ పోటీలకు సన్నద్ధం అవుతున్న మహిళా అభ్యర్థులకు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మొగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది. పోటీలలో గెలిచిన అభ్యర్థులకు ట్రస్ట్ చైర్మన్ మోహనరావు పాటిల్ చేతులమీదుగా బహుమతులు అందచేయడం జరిగింది *మొదటి బహుమతి R. లత, రెండవ బహుమతి K. శృతి, మూడవ బహుమతి స్వప్న గారికి అదే విధంగా పోటీలో పాల్గొన్న 10 మంది అభ్యర్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది,* అదే విధంగా ట్రస్ట్ చైర్మన్ మోహనరావు పాటిల్ గారు మాట్లాడుతూ *2024-2025 లో జరిగిన DSC SA- SGT పరీక్షలలో వెలువడిన ఫలితాలలో ట్రస్ట్ లైబ్రరీ నుండి 12 టీచర్ జాబ్ లు సాధించడం జరిగింది* .అని మళ్ళీ జరగబోయే పరీక్షలకు మంచి ఫలితాలతో విజయం వైపు అడుగులు వేయాలని అభ్యర్థులు అందరూ కష్టపడి ఉద్యోగాలు సాధించాలని మాట్లాడడం జరిగింది. తెలంగాణ లో 11 తేదీ నాడు జరగబోయే TET పరీక్ష లో అందరూ బాగా రాయాలని లైబ్రరీ లో చదువుతున్న టీచర్ అభ్యర్థులకు( all the best ) కోరడం జరిగింది

( *మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్*

05/01/26*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*  గ్రామ భవిష్యత...
05/01/2026

05/01/26

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*

గ్రామ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందనే భావనతో,మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో
*లోకేశ్వరం మండలంలోని మన్మధ్ గ్రామ ZPSS పాఠశాలల* విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా పేద మరియు మధ్య తరగతి విద్యార్థులకుచదువుపై ఆసక్తి పెంచడం,విద్యలో ప్రోత్సాహం కల్పించడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి అని పిల్లల చదువే మా బలము –విద్యే వారి నిజమైన ఆస్తి అని *ట్రస్ట్ చైర్మన్ మోహనరావు పాటిల్* గారు మాట్లాడం జరిగింది.అదే విధంగా
ఈ కార్యక్రమానికి సహకరించిన
పాఠశాల ఉపాధ్యాయులకు,
గ్రామ పెద్దలకు,మరియు ట్రస్ట్ సభ్యులందరికీహృదయపూర్వక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ భైంసా*

05/01/26*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*  గ్రామ భవిష్యత...
05/01/2026

05/01/26
*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*

గ్రామ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందనే భావనతో,మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో
*లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామ ZPSS పాఠశాలల* విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా పేద మరియు మధ్య తరగతి విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచడం,విద్యలో ప్రోత్సాహం కల్పించడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి అని పిల్లల చదువే మా బలము –విద్యే వారి నిజమైన ఆస్తి అని *ట్రస్ట్ చైర్మన్ మోహనరావు పాటిల్* గారు మాట్లాడాడo జరిగింది.అదే విధంగా
ఈ కార్యక్రమానికి సహకరించిన
పాఠశాల ఉపాధ్యాయులకు,
గ్రామ పెద్దలకు,మరియు ట్రస్ట్ సభ్యులందరికీహృదయపూర్వక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ భైంసా*

05/01/26*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*  గ్రామ భవిష్యత...
05/01/2026

05/01/26

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*

గ్రామ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందనే భావనతో,మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో
*లోకేశ్వరం మండల ZPSS పాఠశాలల* విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా పేద మరియు మధ్య తరగతి విద్యార్థులకుచదువుపై ఆసక్తి పెంచడం,విద్యలో ప్రోత్సాహం కల్పించడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి అని పిల్లల చదువే మా బలము –విద్యే వారి నిజమైన ఆస్తి అని *ట్రస్ట్ చైర్మన్ మోహనరావు పాటిల్* గారు మాట్లాడం జరిగింది.అదే విధంగా
ఈ కార్యక్రమానికి సహకరించిన
పాఠశాల ఉపాధ్యాయులకు,
గ్రామ పెద్దలకు,మరియు ట్రస్ట్ సభ్యులందరికీహృదయపూర్వక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ భైంసా*

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*  గ్రామ భవిష్యత్తు పిల్...
05/01/2026

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*

గ్రామ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందనే భావనతో,మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో
లోకేశ్వరం మండలం kgbv పాఠశాలలో విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా పేద మరియు మధ్య తరగతి విద్యార్థులకుచదువుపై ఆసక్తి పెంచడం,విద్యలో ప్రోత్సాహం కల్పించడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి అని పిల్లల చదువే మా బలము –విద్యే వారి నిజమైన ఆస్తి అని *ట్రస్ట్ చైర్మన్ మోహనరావు పాటిల్* గారు మాట్లాడం జరిగింది.అదే విధంగా
ఈ కార్యక్రమానికి సహకరించిన
పాఠశాల ఉపాధ్యాయులకు,
గ్రామ పెద్దలకు,మరియు ట్రస్ట్ సభ్యులందరికీహృదయపూర్వక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ భైంసా*

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*  గ్రామ భవిష్యత్తు పిల్...
05/01/2026

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*

గ్రామ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందనే భావనతో,మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో
*లోకేశ్వరం మండలం పిప్రి గ్రామ ZPSS పాఠశాలల* విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా పేద మరియు మధ్య తరగతి విద్యార్థులకుచదువుపై ఆసక్తి పెంచడం,విద్యలో ప్రోత్సాహం కల్పించడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి అని పిల్లల చదువే మా బలము –విద్యే వారి నిజమైన ఆస్తి అని *ట్రస్ట్ చైర్మన్ మోహనరావు పాటిల్* గారు మాట్లాడం జరిగింది.అదే విధంగా
ఈ కార్యక్రమానికి సహకరించిన
పాఠశాల ఉపాధ్యాయులకు,
గ్రామ పెద్దలకు,మరియు ట్రస్ట్ సభ్యులందరికీహృదయపూర్వక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ భైంసా*

05/01/26*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*  గ్రామ భవిష్యత...
05/01/2026

05/01/26

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*

గ్రామ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందనే భావనతో,మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో
*లోకేశ్వరం మండలం గాడ్చాందా గ్రామ ZPSS పాఠశాలల* విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా పేద మరియు మధ్య తరగతి విద్యార్థులకుచదువుపై ఆసక్తి పెంచడం,విద్యలో ప్రోత్సాహం కల్పించడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి అని పిల్లల చదువే మా బలము –విద్యే వారి నిజమైన ఆస్తి అని *ట్రస్ట్ చైర్మన్ మోహనరావు పాటిల్* గారు మాట్లాడం జరిగింది.అదే విధంగా
ఈ కార్యక్రమానికి సహకరించిన
పాఠశాల ఉపాధ్యాయులకు,
గ్రామ పెద్దలకు,మరియు ట్రస్ట్ సభ్యులందరికీహృదయపూర్వక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ భైంసా*

05/1/26*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*  గ్రామ భవిష్యత్...
05/01/2026

05/1/26

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*

గ్రామ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందనే భావనతో,మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో
*లోకేశ్వరం మండలం పంచాగుడి గ్రామ ZPSS పాఠశాలల* విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా పేద మరియు మధ్య తరగతి విద్యార్థులకుచదువుపై ఆసక్తి పెంచడం,విద్యలో ప్రోత్సాహం కల్పించడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి అని పిల్లల చదువే మా బలము –విద్యే వారి నిజమైన ఆస్తి అని *ట్రస్ట్ చైర్మన్ మోహనరావు పాటిల్* గారు మాట్లాడం జరిగింది.అదే విధంగా
ఈ కార్యక్రమానికి సహకరించిన
పాఠశాల ఉపాధ్యాయులకు,
గ్రామ పెద్దలకు,మరియు ట్రస్ట్ సభ్యులందరికీహృదయపూర్వక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ భైంసా*

05/01/26*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*  గ్రామ భవిష్యత...
05/01/2026

05/01/26

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ssc విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత*

గ్రామ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందనే భావనతో,మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో
*లోకేశ్వరం మండలం( ఖానాపూర్, అబ్దుల్లాపూర్ )గ్రామ ZPSS పాఠశాలలో విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా పేద మరియు మధ్య తరగతి విద్యార్థులకుచదువుపై ఆసక్తి పెంచడం,విద్యలో ప్రోత్సాహం కల్పించడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి అని పిల్లల చదువే మా బలము –విద్యే వారి నిజమైన ఆస్తి అని *ట్రస్ట్ చైర్మన్ మోహనరావు పాటిల్* గారు మాట్లాడం జరిగింది.అదే విధంగా
ఈ కార్యక్రమానికి సహకరించిన
పాఠశాల ఉపాధ్యాయులకు,
గ్రామ పెద్దలకు,మరియు ట్రస్ట్ సభ్యులందరికీహృదయపూర్వక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది

*మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ భైంసా*

02//01/26 *పలు ప్రభుత్వ మరియు ప్రైవేట్  పాఠశాలలో మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్  ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ అందచేత*  ఈ రో...
02/01/2026

02//01/26
*పలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ అందచేత*

ఈ రోజు మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్టలో భాగంగా మహాగం, మీర్జాపూర్, గొల్లమాడ, తిమ్మాపూర్, చుచుంద్, ప్రభుత్వ మరియు వాసవి కల్లూరు ప్రైవేట్ పాఠశాలలో మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల చదువుల నిమ్మితం ఉచిత (all in one ) స్టడీ మెటీరియల్ ను అందచేయడం జరిగింది

Address

Bhainsa
504103

Alerts

Be the first to know and let us send you an email when Mohan Rao patil praja trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share