21/03/2026
ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్ఛందంగా రక్తదానం చేసినా మిత్రులు ప్రమోద్ కుమార్ అన్న, మహిపాల్ అన్న మరియు యుగంధర్ అన్న..
నేడు 21-03-2026 న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు వీరు ముగ్గురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
రక్తదానం అనేది కేవలం ప్రాణాలను కాపాడటమే కాకుండా మానవత విలువలను సైతం కాపాడుతుంది..
వృతి రీత్యా వీరు బెంగళూరు లో ఉన్న అనంతపురం కి వచ్చినా ప్రతి మూడు నెలలకోసారి తప్పకుండా రక్తం ఇస్తుంటారు. వీరి ముగ్గురికి ధన్యవాదాలు..