19/09/2025
నేడు నరసన్నపేట మండలం బొరిగివలస గ్రామంలో మన కలాం నంద వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో 15 మంది రక్తదానం🩸 చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి మరియు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో బొరిగివలస గ్రామ పెద్దలు, కలాం నంద వెల్ఫేర్ సొసైటీ సంస్థ సభ్యులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.❤️🤝🙏