31/10/2022
మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ నందు గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన అయ్యప్ప పూజలో పాల్గొని అనంతరం నేటి నుంచి 45 రోజుల వరకు NBR ఫౌండేషన్ అద్వర్యంలో స్వాములకు నిర్వహించిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్నిమున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ మరియు మాజీ శాసన సభ్యులు, ZPTC తిప్పన విజయ సింహ రెడ్డి, గారితో కలిసి ప్రారంభించి స్వాములకు అన్న వితరణ చేసిన NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ, కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, తెరాస నాయకులూ యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, నూకల హనుమంత్ రెడ్డి, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవాత్ చిట్టిబాబు నాయక్, రైతు సంఘం జిల్లా మాజీ అద్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, కౌన్సిలర్ ఇలియాస్, తెరాస పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బాసాని గిరి, ఉబ్బపల్లీ మధు సుధన్, పునాటి లక్ష్మీనారాయణ, పత్తిపాటి నవాబ్, MD.ఖాదర్, NBR ఫౌండేషన్ సభ్యులు తిరుమలగిరి వజ్రం, సాదినేని శ్రీనివాస్, ఆయిల్ శ్రీను, కందగట్ల అశోక్, ఐల వెంకన్న, కుప్పాల సుబ్బారావు, మెరుగు సంజయ్, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఘంట శ్రవణ్ రెడ్డి, రేడబోతు సంతోష్ రెడ్డి, హరిబాబు, కనకయ్య, శ్రీహరి, గురు స్వాములు, ఆలయ కమిటి సబ్యులు పలువురు పాల్గొన్నారు.