15/09/2025
ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడి ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి
అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఓఆర్ఆర్పై పల్టీలు కొట్టిన కారు
ప్రమాదంలో ఇన్ఫోసిస్ టెక్కీ సౌమ్య రెడ్డి అక్కడికక్కడే మృతి.. మరో ఏడుగురికి గాయాలు
కారులో సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం
మృతురాలు సౌమ్య రెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలగా గుర్తింపు.